Wednesday, April 22, 2020

కిమ్ దేశంలో డెడ్ సైలెన్స్.. ఇండియా పొరుగున కలాపాలు.. అంతుచిక్కని జాంగ్ జాడ..

కరోనా వైరస్ కు ధీటుగా ఆయన గురించిన వార్తలు ప్రపంచం నలుమూలలకు వ్యాపించాయి.. ఇది జరిగి గంటలు గడుస్తున్నాయి.. పొరుగు దేశాధినేతలు సైతం ప్రకటనలు చేశారు.. శత్రుదేశాల్లోనైతే ఆయనను చంపి, సమాధి చేసే కార్యక్రమం కూడా పూర్తయింది.. ఇంత జరుగుతున్నా ఉత్తర కొరియా నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ జాడ ఇప్పటికీ అంతుచిక్కలేదు.. ఆ దేశ అధికారిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VtHi7L

Related Posts:

0 comments:

Post a Comment