ఏపీలో కరోనా కేసులు పెరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు . కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దేవినేని ఉమా పేర్కొన్నారు. జగన్ నిర్లిప్తత ప్రజలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RZiLWa
జగన్ నిర్లక్షం ఖరీదు .. ప్రజల ప్రాణాలు : దేవినేని ఉమా ఫైర్
Related Posts:
నా చావుకు మమతా బెనర్జీనే కారణం: సూసైడ్ నోట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి గౌరవ్ దత్కోల్ కతా: కోల్కతాలో సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గౌరవ్ దత్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. గౌరవ్ దత్ భార్య బీజేపీ నేత ముకుల్రాయ్తో కలిసి సుప్రీంకోర్టున… Read More
ఏకగ్రీవం వెనుక .. సభలో గుట్టువిప్పిన భట్టిహైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీలు అభ్యర్థులు నిలుపకపోవడంతో ఆయన ఎన్నిక ప్రక్రియ యునానిమస్ అయ్యింది. … Read More
బల్దియా ప్రతిష్ట దెబ్బతీసే యత్నం .. దీపక్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టిన దానకిశోర్హైదరాబాద్ : నగరశివారు ఆసిఫ్ నగర్ మండలం గుడిమల్కాపూర్ భూములతో తనకుగానీ, బల్దియాకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ దానకిశోర్ స్పష్టంచేశారు. సర్వే నెంబర్ 294… Read More
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. రాత్రంతా జీపులో తిప్పారు..సంబంధం లేని పోలీస్ స్టేషన్ కు తరలింపుచంద్రగిరి: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఓటర్ల సర్వే పేరుతో వచ్చిన కొందరు యువక… Read More
ప్రభుత్వ ఆస్పత్రుల ప్రక్షాళనకు శ్రీకారం .. నిర్లక్షం జబ్బుకు నిఘా వైద్యంప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల మరియు సిబ్బంది అలసత్వానికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ . ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఎవరి… Read More
0 comments:
Post a Comment