హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొన్నటిదాకా ఒకట్రెండు పాజిటివ్ కేసులకే పరిమితమైన పలు జిల్లాల్లో ఆ సంఖ్య పెరుగుదల బాట పట్టింది. రెండంకెల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. కరోనా మరణాల్లోనూ పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f2YOdu
వీకెండ్.. లాక్డౌన్?: తెలంగాణలో మొదటికొచ్చిన కరోనా కథ: మూడువేలకు చేరువగా
Related Posts:
తల్లికుమార్తె దారుణహత్యలో ట్విస్ట్! నిందితుడి అరెస్ట్! విచారణలో దిగ్భ్రాంతికర విషయాలుబెంగళూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లికుమార్తె డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానితుడిగా పోలీసులు అరె… Read More
కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల్లో మోడీకి క్లీన్చిట్ ఇవ్వడంపై ఈసీ సభ్యుల్లో బేధాభిప్రాయాలపై మీ కామెంట్ ఏంటి?ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ వరుసగా క్లీన్ చిట్లు ఇవ్వడంపై దూమారం రేగుతోంది. కమిషన్ సభ్యుల్లో ఒకరు దీనిపై అ… Read More
ఫైర్బ్రాండ్ను చిర్రెత్తించిన జైశ్రీరామ్ నినాదాలు: కారు దిగి మరీ వార్నింగ్కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దేశ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్ అనే పేరుంది. ముతక చీరను ధరించ… Read More
స్వైన్ఫ్లూ లెక్కలపై హైకోర్ట్ సీరియస్.. మరో నివేదిక ఇవ్వాలని సర్కారుకు ఆదేశం.. కేంద్రానికి నోటీసులుహైదరాబాద్ : ప్రాణాంతక వ్యాధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. అలాంటి రోగాల బారినపడి మరణించిన రోగులకు సంబంధించి వైద్యారోగ్య … Read More
వైసీపీది మైండ్ గేమ్: జగన్ బేరాలు ప్రారంభించారు: గెలుపు మనదే..సీట్లే తేలాలి : చంద్రబాబు ధీమా..ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో జగన్ కుట్రలకు కేసీఆర్..మోడీ కుతంత్రాలు కలిసాయన్… Read More
0 comments:
Post a Comment