హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొన్నటిదాకా ఒకట్రెండు పాజిటివ్ కేసులకే పరిమితమైన పలు జిల్లాల్లో ఆ సంఖ్య పెరుగుదల బాట పట్టింది. రెండంకెల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. కరోనా మరణాల్లోనూ పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f2YOdu
వీకెండ్.. లాక్డౌన్?: తెలంగాణలో మొదటికొచ్చిన కరోనా కథ: మూడువేలకు చేరువగా
Related Posts:
యూపీ కంటే అధ్వాన్నం! దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ..అభివృద్ధిలో అనుకుంటే పొరపాటేన్యూఢిల్లీ: ఎన్నికలు సమీపించాయంటే మనరాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. రాత్రికి రాత్రి కోట్ల రూపాయలను ఓటర్లపై వెదజల్లుతుంటారు వివిధ పార… Read More
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి దెబ్బ.. 100 కోట్ల జరిమానా..!అమరావతి : ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అదలావుంటే మరో వారంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభ… Read More
భూమనపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ .. తోక జాడిస్తే నార తీసి కూర్చోబెడతాఎన్నికల ప్రచారంలో మెగా బ్రదర్స్ మాటల తూటాలు పేలుస్తున్నారు. మొన్నటికి మొన్న నేను నాన్ లోకల్ అనే రాస్కెల్ ఎవరు ? యూజ్లెస్ ఫెలోస్ , వెధవలు అంటూ మెగా బ్ర… Read More
సీఎం కారు కూడా వదల్లేరు : కుమార కారు చెక్ చేసిన ఈసీ, అధికారుల తీరుపై సీఎ గుస్సా ..?బెంగళూరు : ఎన్నికల వేళ .. ఎన్నికల సంఘమే సుప్రీం. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతవారినైనా ఉపేక్షించబోమని ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డీజీపీ … Read More
అగస్టా కేసులో ఛార్జ్షీట్ లీక్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ ఫైర్ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బంది తలెత్తింది. అగస్టా వెస్ట్ల్యాండ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో సప్లిమెంటరీ చ… Read More
0 comments:
Post a Comment