ఏపీలో రాజధాని రాజకీయం రూపుమారుతోంది. సీఎం జగన్ చేసిన ప్రకటనపై అనుకూల వర్గాలు అమోదం తెలుపుతుండగా... ప్రాంతాలవారిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జగన్ ప్రకటించిన మూడు ప్రాంతాల్లో రాయలసీమ, వైజాగ్ ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా... ఇన్నాళ్లు అమరావతినే తమ రాజధానిగా ఊహించుకుని, దాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఆందోళన బాటపట్టారు. ఉదయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ExhTRo
అమరావతి బంద్...రైతుల పిలుపు
Related Posts:
కల్నల్ సంతోష్ బాబుకు మహవీర్ చక్ర పట్ల తండ్రి అసంతృప్తి, గర్వంగా ఉందంటూ భార్య సంతోషిహైదరాబాద్: కేంద్ర తన భర్తకు మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించడం పట్ల గర్వంగా ఉందని గల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి చెప… Read More
హైదరాబాద్లో విషాదం... లేక లేక 14 ఏళ్లకు పుట్టిన కొడుకు... వైద్యుల నిర్లక్ష్యానికి బలి..హైదరాబాద్లోని పంజాగుట్టలో విషాదం చోటు చేసుకుంది. ఓ కంటి ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఒక ఇంజక్షన్కు బదులు మరో ఇంజక… Read More
AP Panchayat Elections: ఏకగ్రీవాల కోసం జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ: రూ.లక్షల్లో నజరానాఅమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం అనివార్యమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..ఎన్ని… Read More
ఢిల్లీ హింస: యోగేంద్ర యాదవ్ తోపాటు 9 మందిపై ఎఫ్ఐఆర్, 200 మందిపై అభియోగాలున్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉద్రిక్తతలక… Read More
పవన్ కోసం చిరు రీ ఎంట్రీ- త్వరలో రాబోతున్నారు- జనసేన నేత నాదెండ్ల సంచలన కామెంట్స్ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వీటిని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుం… Read More
0 comments:
Post a Comment