బెళగావి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తొన్న కారు టైరు పేలి, లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. వారంతా యువకులే కావడం విషాదకరం. మృతులను నందు పవార్, అమూల్ నావి, సురేష్ కానేరి, అమూల్ చౌరి, మహేష్ చౌరిగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XlF60P
టైరు పేలి..లారీని ఢీ కొట్టి..గాల్లోకి ఎగిరి! మృతులందరూ యువకులే!
Related Posts:
ఇదేనా హీరోయిజం: టాలీవుడ్ హీరోలు వీటిని చెల్లించలేరా..?సినిమాల్లో భారీ డైలాగులు..రాజకీయల్లోకి వచ్చి నీతులు చెప్పే సినీ ప్రముఖులు నిజ జీవితంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. సొసైటీలో తమకు… Read More
దేశరాజకీయాలను శాసిస్తారా: ఎస్పీ బీఎస్పీల మధ్య అధికారికంగా కుదిరిన పొత్తు..పోటీ చేసే స్థానాలు ఇవే..!దేశ రాజకీయాల్లో అధికారికంగా కొత్త పొత్తు ఉదయించింది. దేశంలో రాజకీయంగా కీలకంగా ఉండే ఉత్తర్ప్రదేశ్లో ఈ పొత్త జరిగింది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వే… Read More
దుబాయ్ లో సత్తా చాటుకున్న రాహుల్ గాంధీ..! బీజేపి వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య..!!దుబాయ్/ హైదరాబాద్ : ఏఐసీసీ అద్యక్షడు రాహుల్ గాంధీ దుబాయ్ లో సత్తా చాటుకున్నారు. దుబాయ్ ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి పెద్ద యె… Read More
జగన్ కోసం ఎన్ఐఏ నా, మోదీ జీ..ఏంటీ వైఖరి : ప్రధాని కి చంద్రబాబు నిరసన..!వైసిపి అధినేత జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటాన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు బట్టారు. ఇక వ్యక్తి పై జరిగిన దాడిని ఎన్ఐఏ కు ఎలా అ… Read More
వచ్చేస్తోంది జగన్ వదిలిన బాణం: పోటీ అక్కడి నుంచే..?ఏడాది కాలంగా పాదయాత్ర ముగించుకుని తొలిసారిగా సొంత జిల్లా కడప జిల్లాలో ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైయస్ జగన్ అడుగుపెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల… Read More
0 comments:
Post a Comment