ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. ఇప్పటికి వరుసగా తొమ్మిది రోజులుగా 10వేల పైచిలుకు కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,776 కేసులు, 76 మరణాలు నమోదయ్యాయి. కరోనా వల్ల చనిపోతున్నవారి సంఖ్యను తగ్గించడమే టార్గెట్ అన్న ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా మరణాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Vsi62
Friday, September 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment