న్యూఢిల్లీ: బీహార్లోని పట్నాసాహిబ్ లోకసభ స్థానం నుంచి 2014లో భారతీయ జనతా పార్టీ నుంచి శతృఘ్ను సిన్హా విజయం సాధించారు. గత కొద్దికాలంగా ఆయన పార్టీలో ఉంటూనే విపక్షాలకు ఆయుధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీపై పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. ఓ సమయంలో ఆయన పార్టీని కూడా వీడుతారనే ప్రచారం సాగింది. ఆయనను పార్టీ నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W8gNT8
మోడీని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీకి షాక్, ఆ స్థానంలో రవిశంకర ప్రసాద్ పోటీ!
Related Posts:
ఏపీ ప్రజలకు ఊరట - రేపటి నుంచి ఉదయం 6 నుంచి 1 గంట వరకూ షాపులు - మరిన్ని తాత్కాలిక రైతు బజార్లు..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నియంత్రణలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయం నిత్యావసర వస్తువుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టి… Read More
coronavirus: ప్రిస్కిప్షన్ లేకుండా హైడ్రాక్సి క్లోరోక్విన్ ఇవ్వొద్దు, సైడ్ ఎఫెక్ట్స్: కేంద్రంకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రోగులు, బంధువులు హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి ఇటీవల ధృవీకరించింది. అయితే వైరస్ హైడ్… Read More
coronavirus: కరోనాతో హంగర్ ఇంక్. కో ఫౌండర్ ప్లాయిడ్ కార్డొజ్ మృతి, ముంబైలో సోకిన వైరస్..కరోనా వైరస్ దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు పది మంది చనిపోగా.. బుధవారం మరొకరు మృతిచెందారు. అయితే అతను ఈ నెల 8 వరకు ముంబైలో ఉండి.. అమెరికాలో వ… Read More
కొవిడ్-19: దేశంలో 606 కేసులు.. ప్రపంచంలో 20వేల మరణాలుకరోనా వైరస్ గాలికంటే వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దాని కారణంగా వచ్చే కొవిడ్-19 వ్యాధికి గురై జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బుధవారం నాటికి ప్రపంచ వ్యా… Read More
coronavirus: రాజస్థాన్లో కరోనా వైరస్ బాధితుల కోసం ఆర్మీ వెయ్యి పడకల ఆస్పత్రి, ఫేక్ అంటోన్న సైన్యం..కరోనా వైరస్ గురించి కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. దీంతో ప్రజలు కన్ఫ్యూజన్కు గురవడంతో.. నిజాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వన… Read More
0 comments:
Post a Comment