ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నియంత్రణలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయం నిత్యావసర వస్తువుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని షాపింగ్ సమయాలను పెంచడంతో పాటు రైతు బజార్లను వికేంద్రీకరించాలని నిర్ణయించింది. కాగా ఇవాళ రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dwebYs
ఏపీ ప్రజలకు ఊరట - రేపటి నుంచి ఉదయం 6 నుంచి 1 గంట వరకూ షాపులు - మరిన్ని తాత్కాలిక రైతు బజార్లు..
Related Posts:
మీరు బీఏ,బీకాం,బీఎస్సీ విద్యార్థులా... ఇక మీకూ ఆ ఛాన్స్... యూజీసీ కొత్త గైడ్ లైన్స్...ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేసేందుకు యూజీసీ సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్,మేనేజ్మెంట్ విద… Read More
y క్యాటగిరీ భద్రత కల్పించినందుకు ధన్యవాదాలు, స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామ థాంక్స్..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుకున్నది సాధించారు. తన ప్రాణానికి హానీ ఉంది అని స్పీకర్కి ఫిర్యాదు చేసి.. వై క్యాటగిరీ భద్రత పొందారు. అయితే తనక… Read More
College girl: బీజేపీ లీడర్, బాషా సినిమాలో రజనీకాంత్ టైప్ లో బిల్డప్, రేప్ చేసి పిల్లిలాగా !చెన్నై: కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో ఇంట్లో ఉంటున్న ఇంటర్ అమ్మాయి మీద ఓ కామాంధుడి కన్ను పడింది. బాష సినిమాలో సూపర్ స్టార్ రజనీక… Read More
Kerala Air Crash:ఆ నివేదిక వచ్చేవరకు ప్రమాదంపై ఎలాంటి వార్తలు నమ్మరాదుకోజికోడ్: కోజికోడ్ విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చే వరకు అసత్య ప్రచారాలను నమ్మరాదని చెప్పారు కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.విమాన… Read More
మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ .. సెప్టెంబర్ నెలాఖరుకు కరోనా తగ్గుతుందన్న హెల్త్ డైరెక్టర్తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్… Read More
0 comments:
Post a Comment