Wednesday, March 25, 2020

ఏపీ ప్రజలకు ఊరట - రేపటి నుంచి ఉదయం 6 నుంచి 1 గంట వరకూ షాపులు - మరిన్ని తాత్కాలిక రైతు బజార్లు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నియంత్రణలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయం నిత్యావసర వస్తువుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని షాపింగ్ సమయాలను పెంచడంతో పాటు రైతు బజార్లను వికేంద్రీకరించాలని నిర్ణయించింది. కాగా ఇవాళ రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dwebYs

Related Posts:

0 comments:

Post a Comment