Wednesday, March 25, 2020

కొవిడ్-19: దేశంలో 606 కేసులు.. ప్రపంచంలో 20వేల మరణాలు

కరోనా వైరస్ గాలికంటే వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దాని కారణంగా వచ్చే కొవిడ్-19 వ్యాధికి గురై జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 20 వేలకు చేరువైంది. వైరస్ బారినపడ్డవాళ్ల సంఖ్య 4.40 లక్షలుగా నమోదైంది. అదే సమయంలో వైరస్ బారినపడి కోలుకున్నవాళ్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ 1.12

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QM6qUD

Related Posts:

0 comments:

Post a Comment