కరోనా వైరస్ గాలికంటే వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దాని కారణంగా వచ్చే కొవిడ్-19 వ్యాధికి గురై జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 20 వేలకు చేరువైంది. వైరస్ బారినపడ్డవాళ్ల సంఖ్య 4.40 లక్షలుగా నమోదైంది. అదే సమయంలో వైరస్ బారినపడి కోలుకున్నవాళ్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ 1.12
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QM6qUD
కొవిడ్-19: దేశంలో 606 కేసులు.. ప్రపంచంలో 20వేల మరణాలు
Related Posts:
కర్నూలు మహిళకు దొరికిన విలువైన వజ్రం... టమాటా నారు నాటుతుండగా...కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఓ మహిళా వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభించింది. ఆదివారం(జూన్ 26) టమాటా నారు నాటుతుండగా దుక్కుల్లో … Read More
వైఎస్ జగన్కు రఘురామ లెటర్ నంబర్ 9: నవ ప్రభుత్వ కర్తవ్యాలు టైటిల్తో..జర్నలిస్టుల్లో!అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్… Read More
తూర్పు గోదావరిలో పెను విషాదం: వశిష్ఠలో నలుగురు పదో తరగతి విద్యార్థులు గల్లంతుకాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న నలుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతయ్యారు. గోదావరిలో సరదాగా ఈ… Read More
వణికిన లఢక్: భారీ భూకంపం: వరుస ప్రకంపనలతోన్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టం ఏమిటనేది … Read More
టార్గెట్ రేవంత్... ప్రత్యర్థి చేతికి మళ్లీ 'సెంటిమెంట్' అస్త్రం... ఇరికిస్తున్న సొంత పార్టీ నేతలుటీపీసీసీ కొత్త చీఫ్గా రేవంత్ రెడ్డి కొత్త ప్రయాణానికి అనేక సవాళ్లు,ఒడిదుడుకులు ఎదురవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనకు పీసీసీ దక్కకుండా చివరి నిమిషం వరక… Read More
0 comments:
Post a Comment