కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రోగులు, బంధువులు హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి ఇటీవల ధృవీకరించింది. అయితే వైరస్ హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడటం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం స్పష్టంచేసింది. హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడితే సంబంధిత వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరించింది. హైడ్రాక్సి క్లోరోక్విన్ కావాల్సిన వారికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bszpoe
coronavirus: ప్రిస్కిప్షన్ లేకుండా హైడ్రాక్సి క్లోరోక్విన్ ఇవ్వొద్దు, సైడ్ ఎఫెక్ట్స్: కేంద్రం
Related Posts:
లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరంటే ? ఐదుగురి ఎంపీల వివరాలు ?న్యూఢిల్లీ : 17వ లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరు ? అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఐదుగురని తేలింది. వీరు దేశంలో అత్యంత ధనికులు. ఐదుగురిలో ముగ్గ… Read More
మోడీ, నితీష్ల మధ్య బంధం తెగినట్టేనా...?బిహార్లో బీజేపీ, అధికార పార్టీ జేడీయుకు మధ్య పోత్తులు తెగినట్టేనా.... ఎన్డీఏ మిత్రపక్షాల్లో శివసేన తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన జేడీయు అధినేత నిత… Read More
రేపు హైదరాబాద్కు జగన్ .. ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనహైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్ రానున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ తొలిసారి హైదరాబాద్ వస్తున్నారు… Read More
ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ హవా.. ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవంహైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా … Read More
కేసీఆర్ ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేరు.. 2023లో అధికారం మాదే : లక్ష్మణ్హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ సారు.. కారు.. పదహారు అంటూ పార్లమెంటరీ స్థానాల్లో క్లీన్ స్విప్పై ఆశలు పెట్టుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ప్రచారంలో ఆ ట్యా… Read More
0 comments:
Post a Comment