ముంబై:ఈ సారి లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 26 సీట్లలో పోటీ చేస్తుండగా 22 స్థానాల్లో శరద్ పవార్ పార్టీ పోటీ చేస్తుంది. మహాకూటమిలో భాగంగా 56 రాజకీయపార్టీలు ఒకే తాటిపైకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. {image-chavanjpg-1553362859.jpg
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HQK9Bi
Sunday, March 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment