Wednesday, August 5, 2020

నిమ్మగడ్డ ఆఫీసులో వాస్తు మార్పులు- ఆయన లేనప్పుడే- ఎవరి ఆదేశాలో తేల్చేందుకు విచారణ...

ఏపీ ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చీ రాగానే కొరడా ఝళిపించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత తాజాగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ... తన కార్యాలయంలో వాస్తు మార్పులపై మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టడమే కాదు ఇందుకు కారకులెవరో తేల్చాలంటూ విచారణకు ఆదేశించారు. దీంతో ఇప్పుడు బాధ్యులైన అధికారులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DlZ1YH

Related Posts:

0 comments:

Post a Comment