బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద షాక్ ఇచ్చారు. శివరాత్రి పండుగ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, చించోళి శాసన సభ్యుడు డాక్టర్ ఉమేష్ జాదెవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో డాక్టర్ ఉమేష్ జాదెబ్ బీజేపీలో చేరుతారని సోమవారం ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNvwQx
కర్ణాటక ప్రభుత్వానికి షాక్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా, మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం!
Related Posts:
కరోనాపై సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్.. వైరస్ ఇప్పట్లో తగ్గదు.. సీజనల్ ఇన్ఫెక్షన్లా మళ్లీ వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా పాతిక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి.. మంగళవారం నాటికి 3,100 మందిని బలితీసుకుంది. చైనా తర్వాత అత్యధికంగా సౌత్ కొరియాలో కేసులు బయట… Read More
మున్సిపల్, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల తేదీలు ఇవే: ఈసీకి ఏపీ సర్కారు ప్రతిపాదనలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ… Read More
కరోనా కల్లోలం: వైరస్ వ్యాపిస్తుంటే సోషల్ మీడియా గోల ఏంటీ..? రాహుల్ గాంధీ ఫైర్, మోడీ ఆన్సర్..కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వైరస్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన సోషల్ మీడియా ఖాతా… Read More
ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు.. ట్విట్టర్ కీలక ప్రకటన.. ఎందుకంటే..?ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లవద్దని ట్విట్టర్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం(మార్చి 2) … Read More
కరోనా వైరస్ ఎఫెక్ట్: ఫైవ్స్టార్ హోటల్ సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్ ఆదేశాలున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ భారత్లో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల యాజమాన్యాలు అప్రమత్తం అయ్యాయి. వివిధ దేశాల నుంచి తమ హోటళ్లలో దిగే… Read More
0 comments:
Post a Comment