గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం తర్వాత మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత వంగవీటి రాధా అడపాదడపా మాత్రమే ప్రజల్లో కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా అంతగా యాక్టివ్గా లేని రాధా... బుధవారం(అగస్టు 5) రాజధాని ప్రాంతంలో పర్యటించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాదాయత్రగా వెళ్లి తుళ్లూరులోని అంబేడ్కర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fzKwgN
చాలా రోజులకు సీన్లోకి వంగవీటి రాధా... రాజధాని ఉద్యమ పోరుపై కీలక కామెంట్స్...
Related Posts:
తెలుగంటే మంత్రులు మాట్లాడే బూతు కాదు: ఇంగ్లీష్ మీడియంలో బోధనపై చంద్రబాబు క్లారిటీఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడంపై మరోసారి స్పష్టమై… Read More
పంజాబ్ తరహా పంచ్: జోరుగా స్థానిక సంస్థల పోలింగ్: ఓటు వేసిన కేంద్రమంత్రి అమిత్ షాఅహ్మదాబాద్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది మొన్నటికి మొన్నే స్పష్టమైంది. పంజాబ్ స్థాని… Read More
అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్లో ఐఎస్ఎఫ్తో -25న ఓవైసీ ర్యాలీచాలా కాలంపాటు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ.. 2014 మోదీ ప్రభంజనం తర్వాత క్రమంగా విస్తరిస్… Read More
నిర్లక్ష్యానికి తగిన మూల్యం?: కరోనా కేసుల పెరుగుదల..ఆందోళనకరంగా: లాక్డౌన్ తప్పదా?న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు కొత్తగా పుట్టుకొస్తోన్నాయి. ఈ మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో భయానకంగా విస్తరిస్తోంది. వరుసగ… Read More
లదాక్లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులుజమ్మూకాశ్మీర్ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గుతుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, అనూహ్య విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ… Read More
0 comments:
Post a Comment