‘‘ఫోన్ ట్యాపింగ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి నేను లేఖలు రాశాను. దానిపై కేంద్రం కంటే ముందే రాష్ట్ర డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉంది. కోర్టులో నిలబడి చట్టాలు చదవాల్సిన పరిస్థితులు డీజీపీ ఎందుకు తెచ్చుకున్నారు? అయినా, ఫోన్ ట్యాపింగ్స్ చేయడం వైసీపీకి ముందు నుంచీ అలవాటైన పనే. గతంలో జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన సీబీఐ జేడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g3Lz93
జేడీ లక్ష్మీనారాయణపై జగన్ ట్యాపింగ్ - మోదీకి రాస్తే డీజీపీ స్పందనా? - చంద్రబాబు సంచలనం
Related Posts:
జగన్ టార్గెట్ వారే: ఉన్మాది అన్నా తప్పేంటి అంటూ చంద్రబాబు ఏకిపారేశారుఅమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని… Read More
ఢిల్లీని తాకిన పౌరసత్వ నిరసనలు.. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు...కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక వివాదస్పద బిల్లు ప్రకంపనలు ఢిల్లీని సైతం తాకాయి. బిల్లును వ్యతిరేకిస్తూ...ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడుకుతు… Read More
అజ్ఞాతంలో 75 రోజులు: ఎట్టకేలకు మాజీ ఎంపీ హర్ష కుమార్ అరెస్ట్అమరావతి: ఎట్టకేలకు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 75 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన శుక్రవారం రాజమండ్రికి రావడంతో ట్ర… Read More
ప్రమాదకరమైన విభజన శక్తిగా పవన్ కల్యాణ్: పని చేయలేను: జనసేనకు రాజు రవితేజ గుడ్ బై!అమరావతి: జనసేన పార్టీకి రాజీనామాల తాకిడి తగ్గట్లేదు. ఒక్కరొక్కరుగా కీలక నాయకులు జనసేన నుంచి తప్పుకొంటున్నారు. రాజీనామా చేసి.. వైదొలగుతున్నారు. తాజాగా … Read More
Telugu: మాతృభాషకు పట్టం: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఇక తెలుగు తప్పనిసరి.. !అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాతృభాషకు పట్టం కట్టింది. మాతృభాషను మృతభాషగా మార్చుతోంద… Read More
0 comments:
Post a Comment