న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేసిన వారిలో ఇద్దరు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన వారే అని తెలుస్తోంది. ఈ మాజీ ఉద్యోగులపై ఫిబ్రవరిలో జస్టిస్ రంజన్ గొగోయ్ వేటు వేశారు. చండీగడ్కు చెందిన అడ్వకేట్ ఉత్సవ్ సింగ్ బెయిన్స్ అఫిడవిట్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DBIgFQ
Sunday, April 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment