న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేసిన వారిలో ఇద్దరు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన వారే అని తెలుస్తోంది. ఈ మాజీ ఉద్యోగులపై ఫిబ్రవరిలో జస్టిస్ రంజన్ గొగోయ్ వేటు వేశారు. చండీగడ్కు చెందిన అడ్వకేట్ ఉత్సవ్ సింగ్ బెయిన్స్ అఫిడవిట్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DBIgFQ
తప్పు చేశారు...వేటు వేశారు: అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఈ ఆరోపణలా..?
Related Posts:
హోదా సాధన కోసం జేఏసి, వైసిపి- జనసేనకు ఆహ్వానం, 11న ఢిల్లీలో దీక్ష: అఖిలపక్ష భేటీలో నిర్ణయాలుఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీల సాధన కోసం జేఏసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జేఏసి లో రాజకీయ పార్టీలు..ప్రజాసంఘాలు..ఉద్యోగ..విద్యార్ది సం… Read More
టైమ్స్ నౌ సర్వే-ఏపీలో వైసీపీదే హవా: జగన్ పార్టీకి 23 ఎంపీ సీట్లు, టీడీపీకి రెండే: కారణం ఇదేనా?అమరావతి: వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే … Read More
కేసీఆర్కు రివర్స్!: తెలంగాణలో 5 లోకసభ స్థానాలు కాంగ్రెస్కే, తెరాసకు ఎన్ని సీట్లు అంటే?హైదరాబాద్/న్యూఢిల్లీ: టైమ్స్ నౌ - వీఎంఆర్ ప్రీపోల్ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు 11 నుంచి 12 సీట్లు, కాంగ్రెస్ పార… Read More
చంద్రబాబు ఆ మాటలపై కవిత తీవ్ర ఆగ్రహం, జగన్ సహా అందర్నీ కలుస్తాంహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బుధ… Read More
టైమ్స్ నౌ సర్వే: మెజార్టీకి చేరువలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆశలు గల్లంతు, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే?న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు 252 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 147 సీట్లు వస… Read More
0 comments:
Post a Comment