Tuesday, August 18, 2020

కరోనాతో పాటు ఇప్పుడు స్వైన్ ఫ్లూ కూడా ... తస్మాత్ జాగ్రత్త !!

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం అతలాకుతలం అవుతుంటే, మరోపక్క చాపకింద నీరులా స్వైన్ ఫ్లూ కూడా విస్తరిస్తోంది. కర్ణాటక ,తెలంగాణ రాష్ట్రాలలో స్వైన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి .ఈ సంవత్సరం జులై 31 వ తేదీ వరకు అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 458 కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 443 కేసులు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34fd8Kn

Related Posts:

0 comments:

Post a Comment