హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. ఇద్దరు అన్నదమ్ములు బస్సు చోరీకి పాల్పడ్డారని, నాందేడ్లో బస్సును ఇతరులకు అప్పగించారని చెప్పారు. బస్సును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W9T05r
ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!
Related Posts:
రానే వచ్చేసింది రోహిణి : రెండు వారాల పాటు సూర్య ప్రతాపం-రోళ్లు పగిలే ఎండలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మే 28న వాషింగ్టన్లో జైశంకర్, బ్లింకెన్ భేటీ- భారత్కు కోవిడ్ సాయం, క్వాడ్పైనే చర్చభారత్, అమెరికా విదేశాంగమంత్రుల మధ్య ఈ వారంలో జరిగే కీలక భేటీ అజెండా ఖరారైంది. ఇందులో భారత్కు కోవిడ్ సాయంతో పాటు క్వాడ్ సమావేశంపైనా చర్చించనున్నట్ల… Read More
Wife:అమెరికాలో భర్త స్కెచ్, ఊర్లో భార్య దారుణ హత్య, రోబో నటుడి బంధువు, సీక్రెట్స్, సినిమా స్టైల్లో!చెన్నై: రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న దంపతులు చక్కగా కాపురం చేశారు. భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తుండటంతో అక్కడే కాపురం పెట్టారు. అమెరికాలోనే అమ్మాయి … Read More
10th Exams In AP వాయిదా ? జూన్ 7 కష్టమే- సర్కారుకు అధికారుల ప్రతిపాదనలివేఏపీలో పదో తరగతి పరీక్షలను ఎలాగైనా నిర్వహించి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్దితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ… Read More
మంత్రి గారి హీరోయిజం.!ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్ ను ఛైజ్ చేసి పట్టుకున్న శ్రీనివాస్ గౌడ్.!మహబూబ్నగర్/హైదరాబాద్ : అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు.. ఒకేలా వ్యవహరించరు అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే అంశంమే పెద్ద ఉదాహరణ. కళ్ల ముందు జరుగుతున్న ఎన్నో… Read More
0 comments:
Post a Comment