హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. ఇద్దరు అన్నదమ్ములు బస్సు చోరీకి పాల్పడ్డారని, నాందేడ్లో బస్సును ఇతరులకు అప్పగించారని చెప్పారు. బస్సును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W9T05r
Sunday, April 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment