బెజవాడ నోవాటెల్ వద్ద కారును తగలబెట్టిన కేసును పోలీసులు చేధించారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారమే హత్యాయత్నానికి దారితీసినట్లు నిర్దారించారు. నిందితుడు వేణు గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశామని,విచారణలో అతను నేరం అంగీకరించాడని డీసీపీ హర్ష వర్దన్ రాజు వెల్లడించారు. నమ్మి డబ్బులు ఇస్తే తననే మోసం చేశారన్న కారణంతోనే వేణు గోపాల్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/349CLw2
కుదరని సెటిల్మెంట్... కక్షతోనే కారుకు నిప్పు... బెజవాడ కేసును చేధించిన పోలీసులు...
Related Posts:
కేంద్రంపై వాట్సాప్ న్యాయపోరాటం- ఢిల్లీ హైకోర్టులో పిటిషన్-ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమంటూకేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి అమల్లోకి తెస్తున్న కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలతో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజాలకు ఇబ్బందులు తప్పేలా… Read More
భారత్లో కరోనా: భారీగా మరణాలు -నిన్ని 4,157 మంది బలి, తగ్గిన వైరస్ వ్యాప్తి, కొత్తగా 2.08లక్షల కేసులుదేశంలో కరోనా రెండో దశ విలయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తూ, రోజువారీ కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నా, కొవిడ్… Read More
షాకింగ్: సిలికాన్ వ్యాలీలో మారణకాండ -తోటి ఉద్యోగుల్ని కాల్చేసిన దుండగుడు -మొత్తం 9 మరణాలుగూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, అమెజాన్.. ఒకటేమిటి.. దాదాపు ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలన్నిటీకీ పుట్టినిల్లయిన అమెరికాలోని సిలికాన్ వ్… Read More
నేటి నుంచి ఏపీలో కొవాగ్జిన్ సెకండ్ డోస్ పంపిణీ-రెండురోజుల్లో 90 వేల మందికిఏపీలో కోవాగ్జిన్ రెండో డోస్ పంపిణీ కోసం ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లో కోవాగ్జిన్ రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప… Read More
చిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videosబంగాళాఖాతంలో తలెత్తిన యాస్ తుపాను అతి తీవ్ర స్థాయిలో, చిన్నపాటి సునామీని తలపించేలా బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని బాలాసోర్ తీరానికి దక్షిణ-ఆ… Read More
0 comments:
Post a Comment