హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్నకు కోపమొచ్చింది. స్వతహాగా నెమ్మదస్తుడైన దత్తన్న టీఆర్ఎస్ నేతలపై చిందులేశారు. పునాదిలేని భవంతి మీద నిలబడి ఇంకెన్ని డ్రామాలు ఆడుతారంటూ ఫైరయ్యారు. మీకే సక్కగా లేదు.. బీజేపీకి మీరు చెప్పేదేంటంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ గురించి చులకనగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమంటూ అల్టిమేటం కూడా ఇచ్చేశారు. వన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2StrrmT
గులాబీవనం కాదది, గాలి బుడగ.. పునాదిలేని భవంతి మీద తండ్రీకొడుకులు.. దత్తన్న సురుకులు..!
Related Posts:
మిగ్ -29 కె విమాన పైలట్ నిశాంత్ సింగ్ మృతదేహం ..11 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత లభ్యంమిగ్ -29 కె విమాన పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహాన్ని గోవా తీరంలో మిస్ అయిన 11 రోజుల తర్వాత నేవీ ఈ రోజు గుర్తించింది .ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేస… Read More
టీ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా.. తన పేరును హైకమాండ్ పరిశీలిస్తోంది, జగ్గారెడ్డి హాట్ కామెంట్స్..టీ పీసీసీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఉత్తమ్ రాజీనామా తర్వాత మరో కొత్త నేతను ఏఐసీసీ ప్రకటించలేదు. ఉత్తమ్ రాజీనామాను కూడా ఆమోదించలేదు. దీంతో పీసీసీ చీఫ్ కసరత్త… Read More
బీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్పై రుసరుసఓవైపు తెలంగాణలో రోజురోజుకూ బలపడుతోన్న బీజేపీ.. గతేడాది నాలుగు లోక్ సభ సీట్లతో గెలుపు ట్రాక్ పట్టి, ఈ మధ్యే దుబ్బాక అసెంబ్లీ బైపోల్, తాజాగా జీహెచ్ఎంసీ … Read More
రేపు భారత్ బంద్ ఎఫెక్ట్- భద్రత కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనవ్యవసాయ బిల్లులకు వ్యతరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగబోతోంది. రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్కు విపక్షా… Read More
ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు: విజయనగరంలో అత్యల్పం, పశ్చిమగోదావరిలో అధికంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా 500 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య… Read More
0 comments:
Post a Comment