Sunday, July 21, 2019

గులాబీవనం కాదది, గాలి బుడగ.. పునాదిలేని భవంతి మీద తండ్రీకొడుకులు.. దత్తన్న సురుకులు..!

హైదరాబాద్‌ : బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్నకు కోపమొచ్చింది. స్వతహాగా నెమ్మదస్తుడైన దత్తన్న టీఆర్ఎస్‌ నేతలపై చిందులేశారు. పునాదిలేని భవంతి మీద నిలబడి ఇంకెన్ని డ్రామాలు ఆడుతారంటూ ఫైరయ్యారు. మీకే సక్కగా లేదు.. బీజేపీకి మీరు చెప్పేదేంటంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ గురించి చులకనగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమంటూ అల్టిమేటం కూడా ఇచ్చేశారు. వన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2StrrmT

Related Posts:

0 comments:

Post a Comment