Friday, August 28, 2020

ఏకాంతంగా.. ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు.. ముంబై, వారణాసిలో ఆలయాలు, టీటీడీ నిర్ణయాలు

కరోనా వైరస్ ప్రభావంతో ఏ ఉత్సవం లేదు, వేడుక లేదు. వినాయక చవితి కూడా అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే నిర్వహించబోతున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం శుక్రవారం జరిగింది. దీంతోపాటు పలు నిర్ణయాలను మండలి తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EMRhiA

Related Posts:

0 comments:

Post a Comment