పాకిస్తాన్ : గతకొద్దిరోజుల క్రితం జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ అనారోగ్యంతో మృతి చెందారనే వర్తా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెడుతూ తాను బతికే ఉన్నానని, క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నానని జైషే మహ్మద్ మాతృపత్రిక అల్ఖలామ్లో ఓ కాలమ్ ద్వారా తెలియజేశాడు. ఈ నెల మొదటివారంలో మసూద్ అజార్ మృతి చెందాడంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HoOSLd
నేను బతికే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నా: పుల్వామా దాడులను కొనియాడిన మసూద్
Related Posts:
జేఎన్యూలో ఉద్యోగాలు: సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండిప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస… Read More
అయోధ్య రామమందిరం: ఆలయం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటకు హోంశాఖ కసరత్తున్యూఢిల్లీ:అయోధ్య తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే రామమందిరం నిర్మాణంకు కేంద్ర హోంశాఖ ట్రస్టును ఏర్పాటు చేసే పనులను ప్రారంభించింది. ప్రస్తుతం అయోధ్య భ… Read More
శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ జై, బయటనుంచి మద్దతు, రాజ్భవన్ వెళ్లిన ఆదిత్యమహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. శివసేన-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది. వీరికి కాంగ్రెస్ బయటనుంచి మద్దతు ఇస్తోంది. ఆదిత్య… Read More
విజయవాడలో దారుణం: అదృశ్యమైన చిన్నారి అనంతలోకాలకు.. పక్కింటి ప్రకాశే నిందితుడు..విజయవాడలో దారుణం జరిగింది. భవానీపురంలో కనిపించకుండా పోయిన బాలిక విగతజీవిగా మారింది. పక్కింట్లోనే అచేతనంగా కనిపించింది. తమ ఇంటి దీపం నిర్జీవంగా ఉండటాన్… Read More
Maharashtra Government Formation:సోనియాకు ఉద్ధవ్ ఫోన్, ప్రభుత్వ ఏర్పాటుపై..ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు చకచకా మారుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్కు స్పష్టం చేస… Read More
0 comments:
Post a Comment