Sunday, March 17, 2019

కేసీఆర్ ది ఒంటెద్దు పోక‌డ‌..! లోక్ స‌భ ఫ‌లితాల‌తో మ‌బ్బులు విడిపోతాయ‌న్న రేవంత్..!!

హైదరాబాద్‌:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మ‌రో సారి మండిప‌డ్డారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ ఏకపక్షంగా చంద్ర‌శేఖ‌ర్ రావు ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నార‌ని మండి ప‌డ్డారు. కేసీఆర్‌ సొంత పార్టీ నాయకులను హీనంగా చూస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBduzD

Related Posts:

0 comments:

Post a Comment