హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో సారి మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఏకపక్షంగా చంద్రశేఖర్ రావు పరిపాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్ సొంత పార్టీ నాయకులను హీనంగా చూస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBduzD
కేసీఆర్ ది ఒంటెద్దు పోకడ..! లోక్ సభ ఫలితాలతో మబ్బులు విడిపోతాయన్న రేవంత్..!!
Related Posts:
అంగారకుడిపైకి పెర్సివరెన్స్ రోవర్ పంపిన నాసా: కీలక పరిశోధనలువాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగారక గ్రహంపై ప్రయోగంలో మరో ముందడుగు వేసింది. అంగారకుడిపై పరిశోధనలు చేసేంద… Read More
జగన్ ఆ ఆదేశాలిచ్చిన రోజే... 5గంటలు తల్లడిల్లి.. బెడ్ దొరక్క ప్రాణాలు విడిచిన కోవిడ్ బాధితురాలు...పేషెంట్ ఆస్పత్రికి వచ్చిన 30 నిమిషాల్లో అడ్మిషన్ జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం(జూలై 29) అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్… Read More
హెర్డ్ ఇమ్యూనిటీతో కరోనా కట్టడి అసాధ్యం - మరణాలు పెరుగుతాయి - వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న కేంద్రం‘‘కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట వేసేవి రెండే మార్గాలు. ఒకటి వ్యాక్సిన్. రెండు సమూహ రోగనిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ). 138 కోట్లతో ప్రపంచంలోనే… Read More
NIRDPRలో ఉద్యోగాలు.. మొత్తం 510 పోస్టులు అప్లయ్ చేయండినేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతి రాజ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా యంగ్ ఫెలో, … Read More
ఏపీ ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీ- కఠిన చర్యలకు విద్యా కమిషన్ ఆదేశాలు..ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధల తీరుపై పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యా… Read More
0 comments:
Post a Comment