Friday, August 14, 2020

ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందా?: తేల్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెబుతున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఆందోళనలు పోవడం లేదు. మనదేశంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో జన సంచారం ఎక్కువై కరోనా కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gYGIYf

Related Posts:

0 comments:

Post a Comment