Friday, August 14, 2020

14 నెలల్లో 59 వేల కోట్ల వ్యయం, దేశ చరిత్రలో ఇదో రికార్డు, బాబు 14 ఏళ్లలో ఏం చేశారు: విజయసాయిరెడ్డి

14 నెలల్లో ఏం చేయలేదని, రాజధాని తరలింపు కోసం పాటుపడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తోన్న సమయంలో అధికార వైసీపీ లెక్కల చిట్టాలతో సహా ప్రజల ముందుకు వచ్చింది. అధికారం చేపట్టినప్పటీ నుంచి ఇప్పటివరకు వెచ్చించిన వ్యయాన్ని అంకెలతో సహా వివరించింది. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఇందుకు సంబంధించి అంశాలతో కూడిన చిట్టాను ట్వీట్ చేశారు. చంద్రబాబు గత 14 ఏళ్లలో మీరేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kL10Xy

Related Posts:

0 comments:

Post a Comment