14 నెలల్లో ఏం చేయలేదని, రాజధాని తరలింపు కోసం పాటుపడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తోన్న సమయంలో అధికార వైసీపీ లెక్కల చిట్టాలతో సహా ప్రజల ముందుకు వచ్చింది. అధికారం చేపట్టినప్పటీ నుంచి ఇప్పటివరకు వెచ్చించిన వ్యయాన్ని అంకెలతో సహా వివరించింది. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఇందుకు సంబంధించి అంశాలతో కూడిన చిట్టాను ట్వీట్ చేశారు. చంద్రబాబు గత 14 ఏళ్లలో మీరేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kL10Xy
14 నెలల్లో 59 వేల కోట్ల వ్యయం, దేశ చరిత్రలో ఇదో రికార్డు, బాబు 14 ఏళ్లలో ఏం చేశారు: విజయసాయిరెడ్డి
Related Posts:
కరోనాతో భర్త మృతి .. తట్టుకోలేక బిల్డింగ్ పై నుండి దూకి భార్య ఆత్మహత్యఆ భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. సంతోషంగా బ్రతుకు తున్న వారి కాపురంలో కరోనా చిచ్చు పెట్టింది. కరోనా సోకి… Read More
అమెరికాలో బలంగా చైనా వ్యతిరేక పవనాలు- క్యాష్ చేసుకునేందుకు ట్రంప్, బిడెన్ ప్రయత్నాలుఅమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు పది రోజులే మిగిలున్న నేపథ్యంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రెండు ప్రధాన పార్టీల… Read More
IPL 2020: విరాట్ కోహ్లీ అలా వేస్తే.. హైదరాబాద్ ఆటగాడు రశీద్ ఖాన్ ఇలా వేశాడు..వైరల్ ట్వీట్హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి చలాకీగా, మరోసారి… Read More
ఎల్ఏసీ దాటిన చైనా జవాను: ఖాళీ పెన్ డ్రైవ్, మొబైల్, స్లీపింగ్ బ్యాగ్..భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపు కంటిన్యూ అవడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. అయితే వాస్తవ నియంత్రణ… Read More
దుర్గమ్మ తెప్పోత్సవంపై సందిగ్ధం ... కృష్ణమ్మ ఉధృతి నేపధ్యంలో డైలమాఏపీలోని బెజవాడలో కొలువైన తల్లి కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి . ప్రతి ఏడు అత్యంత వైభవంగా జరిగే విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దసరా శరన్న… Read More
0 comments:
Post a Comment