అసన్సోల్ : నాల్గో విడత పోలింగ్లోనూ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అసన్సోల్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తృణమూల్ కార్యకర్తలు కేంద్రబలగాలు లేకుండా పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2becS
Monday, April 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment