సినీ దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం కారు చౌకగా భూమిని కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. రూ.2.5కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.25లక్షలకే ఎలా కేటాయించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దర్శకుడు శంకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. అయితే న్యాయస్థానం ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lmyqfl
దర్శకుడు శంకర్కు భూకేటాయింపులు... మరి వాళ్లకూ ఇలాగే ఇస్తారా... ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..
Related Posts:
అట్టుడుకుతోన్న వాషింగ్టన్: రక్తసిక్తం: దాడులు, ప్రతిదాడులు: మారణాయుధాలతో స్వైరవిహారంవాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్.. వేడెక్కింది. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా చేపట్టిన ర్యాలీ హి… Read More
ఏపీ పోలీస్ వ్యవస్థకు సరికొత్త రూపం: రెండు నుంచి ఏడు: జిల్లాలే కాదు..వాటి సంఖ్యా పెంచేలాఅమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది. నూతన సంవత్సరం కానుకగా.. జనవరిలో కొత్త జిల్లాలను తెర మీది… Read More
NASA:అంగారక గ్రహంపై నుంచి భూమికి రాతి నమూనాలు.. ఇదిగో పూర్తి వివరాలు..!వాషింగ్టన్ : ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ఓ భారీ ప్రయత్నానికి తెరతీయనుంది. అంగారకుడిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు వీలుగా ఆ గ్… Read More
వైసీపీ కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతాం : రామసుబ్బారెడ్డిఏపీలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య ఒక పార్టీ కార్యకర్త ఉసురు తీసిన విషయం తెలిసిందే .కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు కార్యకర్త గురున… Read More
చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున అనధికార బ్రాండ్ అంబాజిడర్ గా కొనసాగుతోన్న మెగాస్టార్ చిరంజీవికి ఝలక్ తగిలింది. తొలుత… Read More
0 comments:
Post a Comment