సినీ దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం కారు చౌకగా భూమిని కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. రూ.2.5కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.25లక్షలకే ఎలా కేటాయించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దర్శకుడు శంకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. అయితే న్యాయస్థానం ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lmyqfl
దర్శకుడు శంకర్కు భూకేటాయింపులు... మరి వాళ్లకూ ఇలాగే ఇస్తారా... ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..
Related Posts:
వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై సజ్జల కీలక వ్యాఖ్యలు: ఆ చర్యతో చరిత్ర: ప్రాధాన్యతాంశాలివేఅమరావతి: రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసకుని రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం ప్రభుత్వం దారుణ పరాజయాన్ని చ… Read More
ఆర్థిక నేరగాడు చోక్సీ భారత్కు అప్పగింత?: డొమినాకాలో దిగిన జెట్: ఆంటిగ్వా ప్రధాని కన్ఫర్మ్ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ కనిపించకుండా పోయిన ఉదంతం అనేక మలుపులు తిరుగుతోంది… Read More
రఘురామ మరో సంచలనం -కేసీఆర్పై ప్రశ్నల తూటాలు -జగన్తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపేఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సుమోటోగా నమోదు చేసిన దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మర… Read More
తమ్మీ అంటూ తడిబట్టతో గొంతు కోత -కేసీఆర్ ఆస్తుల గుట్టు -ముక్కు నేలకు -అంతా అమ్మేసి: ఈటల జమునబహిష్కృత మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆదివారం మీడియా ముందుకొచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా తమ కుటుంబ వ్యాపాలపై, సంబంధిత సంస… Read More
వందేళ్లకోసారి వచ్చే సంక్షోభం: ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదు: అయినా పోరాటం: మోడీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా దేశ ప్… Read More
0 comments:
Post a Comment