ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సుమోటోగా నమోదు చేసిన దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అనూహ్య చర్యకు దిగారు. కేసులు, అరెస్టు తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమరమే కొనసాగుతుందనే స్పష్టమైన సంకేతాలిస్తూ, వ్యవహారంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yMYPtf
రఘురామ మరో సంచలనం -కేసీఆర్పై ప్రశ్నల తూటాలు -జగన్తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపే
Related Posts:
స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలు వెల్లడించడం కుదరదు: ఆర్థిక శాఖన్యూఢిల్లీ: స్విట్జర్లాండ్(స్విస్) బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు వెల్లడించాలంటూ సమాచారం హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్త… Read More
ఇప్పుడు ఆ శరీరాలు ఏం చేసుకోవాలి: దిశ నిందితుల కుటుంబసభ్యుల కన్నీరుహైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్… Read More
మోగిన మున్సిపల్ నగారా, 7న నోటిఫికేషన్, 8 నుంచి నామినేషన్ల స్వీకరణతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి 7వ తేద… Read More
జార్ఖండ్ లో ఓడింది నేనే.. బీజేపీ కాదన్న సీఎం.. సోరెన్కు విషెస్ చెప్పిన ప్రధాని మోదీజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. రెండో సారి సీఎం కావాలనుకున్న రఘుబర్ దాస్ కల కల్లగానే మిగిలిపోయింది. ఎన్నికల ఫలితాలప… Read More
ఫేస్ బుక్ లో సీఎంను తిట్టాడని.. నడిరోడ్డు మీద గుండు కొట్టించారు..అతనొక ఆర్ఎస్ఎస్ వ్యక్తి.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని గట్టిగా సమర్థించాడు.. అంతటితో ఆగకుండా.. చట్టాన్ని వ్యతిరేకించినవాళ్లను దూషించాడు.… Read More
0 comments:
Post a Comment