ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సుమోటోగా నమోదు చేసిన దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అనూహ్య చర్యకు దిగారు. కేసులు, అరెస్టు తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమరమే కొనసాగుతుందనే స్పష్టమైన సంకేతాలిస్తూ, వ్యవహారంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yMYPtf
రఘురామ మరో సంచలనం -కేసీఆర్పై ప్రశ్నల తూటాలు -జగన్తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపే
Related Posts:
స్మార్ట్ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి..: నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారంతూర్పుగోదావరి: కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాలి పటాలు ఎగరవేద్దామంటూ తీసుకెళ్లి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచ… Read More
ద్వారంపూడిది నేర చరిత్ర... జగన్ బినామీ .. పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలువైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో ద్వారంపూడిపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఫ… Read More
కేరళ తర్వాత పంజాబ్: సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..సుప్రీంకు అమరీందర్ సర్కార్చండీగఢ్: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కేరళ అసెంబ్లీ కొద్దిరోజుల క్రితం సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింద… Read More
ఆ ముగ్గురిలో టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరు? రేవంత్కు దక్కుతుందా? హైకమాండ్ మొగ్గు ఎవరివైపు..టీపీసీసీ చీఫ్ పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం కాంగ్రెస్ … Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ..కేజ్రీవాల్పై పోటీ ఎవరంటే..?న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయా పార్టీలు ప్రచారం ప్రారంభించినప్పటికీ అభ్యర్థుల పేర్లను విడుదల చేయడం… Read More
0 comments:
Post a Comment