న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా దేశ ప్రజలు ఎదుర్కొంటోన్నారని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను నిలపడానికి అవసరమైన ఆక్సిజన్ను తరలించడంలో లోకో పైలెట్లు, వైమానిక దళ పైలెట్లు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆక్సిజన్ను తీసుకొస్తోన్నారని ప్రశంసించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SJR4Ec
వందేళ్లకోసారి వచ్చే సంక్షోభం: ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదు: అయినా పోరాటం: మోడీ
Related Posts:
కరోనా వేళ కనికరం లేని మనుషులు... రాత్రంతా వర్షంలో తడుస్తూ...కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపించవద్దని ప్రభుత్వాలు,వైద్య సిబ్బంది ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావట్లేదు. ముఖ్యంగా కొంతమంది ఇ… Read More
ఉస్మానియా ఆస్పత్రి పురవాస్తు భవనమేనా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలుహైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్ప… Read More
రామమందిర భూమిపూజపై కొత్త వివాదం: అశుభ ఘడియలు: అంకోర్వాట్: స్వరూపానంద సరస్వతిలక్నో: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పరమ పవిత్ర స్థలం రామజన్మభూమి. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో గల ఈ ప్రదేశంలో రామమందిరం న… Read More
టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవ… Read More
అమెరికాలో మళ్లీ భయానకం: భారీగా కొవిడ్ మరణాలు.. ఇంకా పెరగొచ్చన్న ట్రంప్.. ఇండియా నంబర్2..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గనప్పటికీ.. గడిచిన రెండు వారాలుగా మరణాలు మళ్లీ భారీగా పెరగడం కలకలం రేపుతున్నది. ఏప్రిల్-మే మధ్యలో చ… Read More
0 comments:
Post a Comment