న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా దేశ ప్రజలు ఎదుర్కొంటోన్నారని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను నిలపడానికి అవసరమైన ఆక్సిజన్ను తరలించడంలో లోకో పైలెట్లు, వైమానిక దళ పైలెట్లు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆక్సిజన్ను తీసుకొస్తోన్నారని ప్రశంసించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SJR4Ec
వందేళ్లకోసారి వచ్చే సంక్షోభం: ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదు: అయినా పోరాటం: మోడీ
Related Posts:
1381 కిలోల బంగారం విషయంలో టీటీడీ వైఖరిపై మీ కామెంట్ చెప్పండిటీటీడీ బంగారం తరలింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 1381 కిలోల బంగారాన్ని అవసరమైన డాక్యుమెంట్లు లేకుండానే తరలించడం అ… Read More
ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికే… Read More
ప్రియాంక వారణాసి ఫైట్పై తొలగని సస్పెన్స్! 50-50 ఛాన్స్ అంటున్న పార్టీ కేడర్!ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే అం… Read More
కాంగ్రెస్ నుండి 12 వికెట్లు డౌన్ .. 13వ వికెట్ జగ్గా రెడ్డా ? పైలట్ రోహిత్ రెడ్డా ?తెలంగాణా శానససభలో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదాను లేకుండా చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున… Read More
శ్రీలంక పేలుళ్లలో కీలక పాత్రదారులు, సంపన్న కుటుంభికులుఆత్మహుతి దాడులను చేయించేందుకు , ఉగ్రవాద దిశగా ఆకర్షించేందకు ఆర్ధికంగా వెనకబడిన కుటుంభాలతో పాటు ఇతర సామాజిక కారణాలు ఆసరాగా చేసుకుని తమవైపుకు తిప్పుకుంట… Read More
0 comments:
Post a Comment