Thursday, May 28, 2020

వలస కూలీల కష్టాలు బీజేపీ తప్ప దేశమంతా చూస్తోంది: సోనియా గాంధీ విమర్శల దాడి

న్యూఢిల్లీ: వలస కూలీలు పడుతున్న తీవ్రమైన బాధలను దేశం మొత్తం చూస్తోందని.. అయితే బీజేపీ ప్రభుత్వానికి మాత్రం వారి కష్టాలు కనబడటం లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. వలస కార్మికుల సమస్యలపై గురువారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ఆమె ఈ మేరకు స్పందించారు. వలస కూలీల నుంచి ఛార్జీలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gw2UsL

Related Posts:

0 comments:

Post a Comment