Tuesday, August 18, 2020

నెలరోజుల్లో ఆక్రమణలు తొలగింపు.. టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు: వరంగల్ ముంపుపై సమీక్షలో కేటీఆర్

వరంగల్ నగరంలో వరదల పరిస్థితి పరిశీలించటానికి వచ్చిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు . రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. వరద నీటి ప్రవాహ నాలాలు, మురికి నీటి నాలాలపై ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E3AGar

Related Posts:

0 comments:

Post a Comment