ఐజ్వాల్: మిజోరాంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులతో ఓ వింత ప్రతిజ్ఞ చేయించారు. అయితే, దానికి ఓ కారణం కూడా ఉంది. మిజో కమ్యూనిటీని తప్ప ఇతరులెవ్వరినీ వివాహం చేసుకోమని సెప్టెంబర్ 2న మిజోరాం రాజధాని ఐజ్వాల్లో పలు పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయించారు. మిజోరాం ఉన్నత విద్యార్థి సంఘం ది మిజో జిర్లాయి పాల్(ఎంజడ్పీ) ఈ ప్రతిజ్ఞను నిర్వహించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lubc5A
వేరే కమ్యూనిటీ వారిని పెళ్లి చేసుకోవద్దు: పాఠశాలల్లో విద్యార్థులో ప్రతిజ్ఞ! ఎందుకంటే?
Related Posts:
ఆ విషయంలో టీడీపీకి మద్దతు ప్రకటించిన వైసీపీ: చంద్రబాబు అలా అడగటంలో న్యాయం ఉందిఅమరావతి: తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయపరమైన విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్త… Read More
రూ.33 కోసం రెండేళ్ల పోరాటం.. రైల్వే నుంచి రిఫండ్ పొందిన కోటావాసి..జయ్పూర్ : అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లు తక్కువ మంది ఉంటారు. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు అతికొద్ది మంది మాత్రమే సిద్ధమవుతారు. అలాంటి కోవలోక… Read More
ఇంట్రెస్టింగ్: 2014 నుంచి 2019 వరకు మోడీ తనలో తాను గమనించిన మార్పులేమిటి ..?ఢిల్లీ: 2014 నాటి మోడీకి 2019 నాటి మోడీలో చాలా మార్పులు వచ్చినట్లు తెలిపారు ప్రధాని. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ తన అంతరంగాన్ని ఆవిష్కరిం… Read More
వైసీపీ వైపు టీడీపీ అభ్యర్దుల చూపు.. ! సొంత అభ్యర్దులు చేజారకుండా : జగన్ కొత్త స్కెచ్..!ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు పైన రెండు ప్రధాన పార్టీల ధీమా. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల ఎక్… Read More
బీజేపితో \"కల్వకుంట\"నే మంచిది..! కాంగ్రెస్ సోపతి దిక్కే కేసీఆర్ అడుగులు..!!హైదరాబాద్ : తెలంగా ణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హస్తాలు మళ్లి కాంగ్రెస్ పార్టీ పైపు చూపిస్తున్నాయా..? యూపీఏ కూటమికి ఆయన దగ్గర కావాలని భావిస్తున్నారా… Read More
0 comments:
Post a Comment