మాజీ మంత్రి,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన మృతిపై స్పందించారు. మాణిక్యాలరావు తుదిశ్వాస విడిచారని తెలిసి విచారానికి లోనయ్యానని తెలిపారు. మాణిక్యాలరావు మరణంతో ఒక సైద్దాంతిక నిబద్దత కలిగిన నేతను కోల్పోయామన్నారు. పార్టీకి,ప్రజలకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30lwpYp
తిరిగొస్తాను... మాణిక్యాలరావు చివరి ట్వీట్ ఇదే.. స్పందించిన పవన్,చిరు..
Related Posts:
శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్ పాజిటివ్- 27 మంది ఆలయ సిబ్బందే..శబరిమల యాత్రను కరోనా కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వీరిలో పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి నుంచి మిగత… Read More
అర్నబ్ గోస్వామి మళ్లీ- బెయిల్ పొడిగించిన సుప్రీంకోర్టు- స్వేచ్ఛ కొందరికే పరిమితం కాదని వ్యాఖ్యరిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై దాఖలైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సుప్రీంకోర్టులో మరోసారి ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్… Read More
చిత్తూరును వణికిస్తున్న 'నివర్' తుఫాన్.. 9 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..చిత్తూరు జిల్లాను నివర్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక… Read More
ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం .. సముద్రంలో నుండి కొట్టుకొస్తుందని ఎగబడ్డ జనంమనం సంపాదించింది ఎంత పోయినా బాధ లేదు కానీ ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే, ఉచితంగా దొరుకుతుంది అంటే మనుషులకు ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. ఇక ఆ విధంగా ఫ్… Read More
వ్యాక్సిన్ దండగ -మాస్కులు సుద్దవేస్ట్ -నేను వేసుకోను.. మావాళ్లకూ వద్దు -జగమొండి జైర్ మరో షాక్ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ పని తీరుపైనే ఆశలు పెట్టుకుంది. ఇంకోవైపు నుంచి సెకండ్వేవ్ ముప్పు ముంచుకోస్తొంది. చలికాలం కావడంతో నష్టం భారీగా ఉండొచ్చనే … Read More
0 comments:
Post a Comment