Saturday, August 1, 2020

తిరిగొస్తాను... మాణిక్యాలరావు చివరి ట్వీట్ ఇదే.. స్పందించిన పవన్,చిరు..

మాజీ మంత్రి,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన మృతిపై స్పందించారు. మాణిక్యాలరావు తుదిశ్వాస విడిచారని తెలిసి విచారానికి లోనయ్యానని తెలిపారు. మాణిక్యాలరావు మరణంతో ఒక సైద్దాంతిక నిబద్దత కలిగిన నేతను కోల్పోయామన్నారు. పార్టీకి,ప్రజలకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30lwpYp

Related Posts:

0 comments:

Post a Comment