చిత్తూరు జిల్లాను నివర్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. స్వర్ణముఖి నది ఉప్పొంగడంతో నడుంపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత రెండు రోజులుగా అక్కడి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఇలాగే కొనసాగితే తమ పరిస్థితేంటని అక్కడి జనం భీతిల్లుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hEoYN
చిత్తూరును వణికిస్తున్న 'నివర్' తుఫాన్.. 9 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..
Related Posts:
అమరావతికి కేంద్రం భారీ షాక్- రెండు విభజన హామీలకు మంగళం- కారణం జగన్ సర్కార్ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల వ్యవహారం మరో కీలక ప్రాజెక్టు ఉసురుతీసింది. అసలే కేంద్రం నుంచి అరకొర సాయం అందుతున్న తరుణంలో గతంలో ఒప్పు… Read More
మళ్లీ చేతులు కలిపిన టీడీపీ, కాంగ్రెస్: వైసీపీపై అనూహ్య ఒత్తిడి: బంద్కు ఉమ్మడిగావిశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు నిరసనగా కొద్దిరోజులుగా… Read More
కమల్ పార్టీ గూటికి శరత్ కుమార్: పోటీలో రాధిక, లారెన్స్: సరికొత్త ఈక్వేషన్స్: అన్నీ కలిసొస్తేచెన్నై: అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో.. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. సరికొత్త ఈక్వేషన్లు పుట్టుకొస్తోన్నాయి. భారతీయ జనతా ప… Read More
Marriage: గంట ముందు పెళ్లి కొడుక్కి గంటకొట్టి చెక్కేసిన పెళ్లికూతురు, బ్యూటీపార్లల్, చింపేసి !చెన్నై/ మదురై: పెద్దలు కుదుర్చిన పెళ్లికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. అసలే పెద్దలు నిశ్చియించిన పెళ్లి గ్రాండ్ గా జరిపించాలని అమ్మాయి కుటుంబ సభ్యు… Read More
సింహాచలంలో నారా లోకేష్: మున్సిపాలిటీల్లో వైసీపీ హవాను అడ్డుకోగలరా? 8 వరకు బిజీగావిశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కా… Read More
0 comments:
Post a Comment