చిత్తూరు జిల్లాను నివర్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. స్వర్ణముఖి నది ఉప్పొంగడంతో నడుంపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత రెండు రోజులుగా అక్కడి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఇలాగే కొనసాగితే తమ పరిస్థితేంటని అక్కడి జనం భీతిల్లుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hEoYN
చిత్తూరును వణికిస్తున్న 'నివర్' తుఫాన్.. 9 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..
Related Posts:
చైనా గని ప్రమాదం: ‘మేం బతికే ఉన్నాం కాపాడండి.. వారం రోజులుగా భూగర్భ గనిలో చిక్కుకున్న 12 మంది కార్మికుల సందేశం’వారం రోజుల కిందట చైనాలోని ఓ గనిలో చిక్కుకుపోయిన కార్మికుల్లో 12మంది ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని సహాయ బృందాలు వెల్లడించాయి. “మమ్మల్ని కాపాడే ప్రయత్నాలను … Read More
తేలని ఏపీ పంచాయతీ పోరు- వ్యాక్సినేషన్ వివరాలు కోరిన హైకోర్టు- అది తేలితేనేఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా రెండు రోజుల నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొంట… Read More
ట్రంప్ మరో సంచలనం: 100 మందికి విముక్తి -స్వీయ క్షమాభిక్షపై మాత్రం వెనక్కి -ఫ్యామిలీకి షాక్ఇంకొద్ది గంటల్లో అధికార పీఠాన్ని వీడబోతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన పరిపాలన చివరి గంటల్లోనూ సంచలనాలకు తెరలేపనున్నారు. రకరకాల నేరాలు, త… Read More
షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టుభారత్, చైనా మధ్య సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత లదాక్ లో హింసాత్మక చర్యలకు పాల్పడిన డ్ర… Read More
ధూమపానం చేసేవారికి , శాఖాహారులకు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువ : సిఎస్ఐఆర్ సెరోసర్వేధూమపానం చేసేవారు మరియు శాఖాహారులు తక్కువగా సెరో పాజిటివిటీ కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. వారు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉందని సూచిస్తుందని… Read More
0 comments:
Post a Comment