శబరిమల యాత్రను కరోనా కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వీరిలో పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి నుంచి మిగతా వారికి వ్యాపిస్తోంది. ఇప్పటివరకూ శబరిమలలో 39 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భక్తులు, ఆలయ సిబ్బంది, పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో కేరళలో రైల్వేస్టేషన్ల నుంచి మొదలుపెట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q5Dc3c
శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్ పాజిటివ్- 27 మంది ఆలయ సిబ్బందే..
Related Posts:
ఢిల్లీ : ప్రతీ ఐదు గంటలకో రేప్,19 గంటలకో మర్డర్.. షాకింగ్ క్రైమ్ డేటా...దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటా వెల్లడైంది. దీని ప్రకారం.. నగరంలో గతేడాది ప్రతీ ఐదు గంటలకు ఒక అత్యాచారం,ప్రతీ 19 గంటలకు ఒక … Read More
ఆసిఫాబాద్లో చిరుత కలకలం... జనావాసాల్లోకి దూరి పశువులపై దాడి... భయాందోళనలో ప్రజలు...తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి 19) తెల్లవారుజామున 3గంటల సమయంలో పెంచికల్పేట్లోని ఓ ఇంటి ఆవర… Read More
లాయర్ దంపతుల హత్య : అంతా రెండు గంటల్లోనే జరిగిందా? ఒక్కడినే చంపాలనుకున్నారు...కానీ..రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. హత్యకు రెండు గంటల వ్యవధిలోనే ప్లాన్ చేసి.. దాన్ని అమ… Read More
భీష్మాష్టమి అంటే ఏమిటి..ఈ పండగ విశిష్టత ఏంటి? భీష్… Read More
Lover: కాలేజ్ అమ్మాయి, బాత్ రూమ్, బెడ్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్, 10 మందితో కుక్ !చెన్నై/కుప్పం: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. కాలేజ్ అమ్మాయితో లవ్ లో పడిన కిలాడీ కార్తీక్ గాడు చదువుకోలేదు. చ… Read More
0 comments:
Post a Comment