Thursday, April 29, 2021

ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ నిలిపివేత: స్టాక్ వస్తేనే 18ఏళ్లు పైబడినవారికి..

ముంబై: మే 1 నుంచి 18ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రం చెప్పినప్పటికీ.. పలు రాష్ట్రాలు మాత్రం మరింత సమయం పడుతుందని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా వ్యాక్సినేషన్ ఆలస్యం కానుంది. అంతేగాక, ముంబై నగరంలో మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQujEE

Related Posts:

0 comments:

Post a Comment