దేశం మొత్తం కరోనామహమ్మారి విజృంభణతో విలవిలలాడుతున్న సమయంలో ఆసుపత్రులలో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ నుండి మహానగరంలో ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని తెలుస్తుంది. అయితే అదే హైదరాబాద్ మహానగరంలో ఓ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 100 బెడ్ లను ఏర్పాటు చేస్తే కేవలం ముగ్గురే చేరిన పరిస్థితి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eFwmMZ
షాకింగ్ : హైదరాబాద్ లో ఆ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ ..100 బెడ్లకు చేరింది ముగ్గురే !!
Related Posts:
న్యూయార్క్ నుంచి భారతీయ అమెరికన్ జెనిఫర్ రాజ్కుమార్ గెలుపు, తొలి ఆసియా మహిళగా రికార్డ్వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. అధ్యక్ష బరిలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థ… Read More
ఇంకా ఎంత సేపు ఆగాలి? ఎన్నికల ఫలితాల ఆలస్యానికి కారణాలివే -చివరికి విజేత ఎవరంటేఅమెరికా ఎన్నికల ఫలితాల కోసం సెర్చ్ చేసిన వాళ్లందరూ ‘‘జోబైడెన్ 238.. ట్రంప్ 213'' అనే ఫిగర్ చూసి, చూసి విసుగుచెంది ఉంటారు. కొద్ది గంటలుగా ఆ సంఖ్యలో మార… Read More
అర్నాబ్ గోస్వామిపై మరో కొత్త కేసు: మహిళ అధికారిని వేధించారంటూ ఫిర్యాదుముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి, మరో ఇద్దరిపై బుధవారం సాయంత్రం పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టును అడ్డుకోవడం, మహిళ… Read More
ఇళ్ళస్థలాల విషయంలో వైసీపీ మంత్రులకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అన్న నినాదంతో ఆందోళనకు శ్రీకారం చుట్టింది టిడిపి . మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప… Read More
ప్రతీ బీహరీ ఆకలితో పడుకోవద్దనేదే మా విధానం: ఎన్డీఏ వెంట ప్రజలు, ప్రధాని మోడీబీహర్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరుతోందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీహర్ యువత, మహిళలు ఎన్డీఏ సుపరిపాలన అందిస్తారనే ధీమాతో ఉన్నారని చెప్ప… Read More
0 comments:
Post a Comment