దేశం మొత్తం కరోనామహమ్మారి విజృంభణతో విలవిలలాడుతున్న సమయంలో ఆసుపత్రులలో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ నుండి మహానగరంలో ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని తెలుస్తుంది. అయితే అదే హైదరాబాద్ మహానగరంలో ఓ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 100 బెడ్ లను ఏర్పాటు చేస్తే కేవలం ముగ్గురే చేరిన పరిస్థితి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eFwmMZ
షాకింగ్ : హైదరాబాద్ లో ఆ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ ..100 బెడ్లకు చేరింది ముగ్గురే !!
Related Posts:
ట్రంప్ కుటుంబంలో విషాదం - డొనాల్డ్ తమ్ముడు రాబర్డ్ మృతి - ప్రెసిడెంట్ భావోద్వేగం..అమెరికాలోని ప్రఖ్యాత వ్యాపార కుటుంబం ‘ట్రంప్ ఫ్యామిలీ'లో విషాదం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ స్టువార్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృత… Read More
సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని.. విశాఖపై మాత్రం పగబట్టారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డివైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి వరసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే అవీ కామెంట్స్, వ్యాఖ్యలు కావు.. గత ప్రభుత్వం చేసిన తప్పదాల గురి… Read More
50వేలు దాటిన మరణాలు - దేశంలో తగ్గని కరోనా వ్యాప్తి - కొత్తగా 63వేలు, మొత్తం 26లక్షల కేసులురికవరీల్లో ముందున్నామన్న మాటేగానీ, దేశంలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి మహమ్మారి కాటుకు బలైపోయినవాళ్ల సంఖ్య 50వేల మార్క… Read More
పవన్ కల్యాణ్ ఫ్యాన్కు సీఎం జగన్ సాయం: ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు మంజూరు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతనిచ్చారు. ఆపరేషన్ కోసం సాయం చేసి తన ఉదారతను చాటుకొన్నారు. ప్రస్తుతం అభిమాని నాగేం… Read More
మోదీ పిరికితనమే చైనాకు బలం - మన ఆర్మీపై ప్రధానికి నమ్మకం లేదు - రాహుల్ గాంధీ ఫైర్‘‘ఎల్వోసీ(నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) వరకు .. భారత సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. వారికి గట్టి బదులు ఇచ్చాం.. ప్రత్యర… Read More
0 comments:
Post a Comment