దేశం మొత్తం కరోనామహమ్మారి విజృంభణతో విలవిలలాడుతున్న సమయంలో ఆసుపత్రులలో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ నుండి మహానగరంలో ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని తెలుస్తుంది. అయితే అదే హైదరాబాద్ మహానగరంలో ఓ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 100 బెడ్ లను ఏర్పాటు చేస్తే కేవలం ముగ్గురే చేరిన పరిస్థితి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eFwmMZ
షాకింగ్ : హైదరాబాద్ లో ఆ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ ..100 బెడ్లకు చేరింది ముగ్గురే !!
Related Posts:
రఘురామపై వేటు ఖరారు.. ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్.. వైసీపీలో ఒక్కరూ మిగలరన్న రెబల్..''ఇన్నాళ్లూ మా పార్టీలో జరుగుతోన్న పరిణామాలన్నీ సీఎం జగన్ కు తెలియవేమో అనుకున్నాను. కానీ నాపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీలను, అడ్వకేట్లను ప్రత్యేక విమానంల… Read More
27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు, ధన్వంతరి రూపంలో దర్శనం, అమృతం..దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎంతో క్రేజ్. అత్యధిక ఎత్తుతో.. శోభయమానంగా గణేశుడు కొలువుదీరతాడు. గవర్నర్ తొలిపూజతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. ప… Read More
అచ్చెన్నాయుడికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత, వైద్యులు, పోలీసుల తీరుపై రామ్మోహన్ ఫైర్..మాజీమంత్రి అచ్చెన్నాయుడికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారి… Read More
రోజుకు 3 గంటలు: వైన్ షాపులు తెరిచేందుకు అనుమతివ్వండి, లిక్కర్ వ్యాపారుల వినతి...?తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధి గురించి అయితే చెప్పక్కర్లేదు. మెజార్టీ కేసులు ఇక్కడే ఉండటంతో మళ్లీ లా… Read More
తొలగిపోయిన కష్టాలు... ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం...ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమియ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం(జూలై 2) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు,… Read More
0 comments:
Post a Comment