హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 178 మంది రైతులు పోటీకి దిగడం చర్చానీయాంశమైంది. అయితే అక్కడ ఎన్నికల నిర్వహణకు అన్నీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. పొలిటికల్ యాడ్స్పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D42sQt
నిజామాబాద్ ఎన్నికలు.. రైతుల అనుమానాలు నివృత్తి.. 9న ర్యాలీకి అనుమతి : ఈసీ
Related Posts:
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్... భారీ పోలీస్ బలగాలతో ఇంటిని చుట్టుముట్టి...టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకు… Read More
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు.. 24గంటల్లో 306 మంది.. వెంటాడుతున్న ఆక్సిజన్ సమస్య..దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 306 మంది కరోనాతో మృతి చెందారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో… Read More
కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: 12 మంది సజీవ దహనం..అల్లకల్లోలంముంబై: వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర తల్లడిల్లుతోంది. అత్యధిక కేసులు..కరోనా సంబంధిత మరణాలతో అల్లాడుతోంది. ఇది చా… Read More
అమెరికాలో కొత్త రాష్ట్రం ఆవిర్భావం: 51వ స్టేట్గా: బిడెన్ సర్కార్ సంచలనం: సొంత పార్టీలోవాషింగ్టన్: అమెరకాలో ఎన్ని రాష్ట్రాలు అనే ప్రశ్నకు 50 అనే సమాధానం ఠక్కున దొరుకుతుంది. ఇప్పుడా సంఖ్య మారింది. మరో కొత్త రాష్ట్రం జత చేరింది. అమెరికాలో … Read More
'కథలు' చెప్పేందుకు వెళ్లి దారుణాలు.. ఐదుగురు మహిళలపై అత్యాచారం,హత్య... జీవిత ఖైదు విధించిన కోర్టుఅతని పేరు సలాది లక్ష్మీనారాయణ... గ్రామాల్లో కనకదుర్గమ్మ కథలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు... అయితే అతనిలో కనిపించని మరో కోణం కూడా ఉంది... అమాయక మహిళలను … Read More
0 comments:
Post a Comment