హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 178 మంది రైతులు పోటీకి దిగడం చర్చానీయాంశమైంది. అయితే అక్కడ ఎన్నికల నిర్వహణకు అన్నీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. పొలిటికల్ యాడ్స్పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D42sQt
నిజామాబాద్ ఎన్నికలు.. రైతుల అనుమానాలు నివృత్తి.. 9న ర్యాలీకి అనుమతి : ఈసీ
Related Posts:
బాండు రాసిస్తా... ఒక్క అవకాశం ఇవ్వండి... బోటు పైకి తీస్తా....! మరోసారి మీడియా ముందుకు వచ్చిన శివగోదావరి బోటు ప్రమాదం జరిగి పదిరోజులు గడిచిపోతుంది. ఇంకా పదమూడు మంది అడ్రస్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి.. ప్రమాద భారిన పడినవారు బోటులోనే చిక్కుకునే ఉన… Read More
Dadasaheb Phalke Award : లెజెండ్ అమితాబ్కు అత్యున్నత పురస్కారంప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డులను పొందిన అమితా… Read More
ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఎందుకు..? కేసీఆర్ ప్రభుత్వంపై జేజమ్మ గుస్సాసీఎం కేసీఆర్పై ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించారు. సర్పంచ్లతోపాటు ఉప సర్పంచ్లకు చెక్ పవర… Read More
తెలంగాణ గవర్నర్గా కూతురు... కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటి పడనున్న తండ్రి...తెలంగాణ గవర్నర్ తమళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ తమిళనాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు పోటిపడుతున్నారు. ఉప ఎన… Read More
రజినీకాంత్ ఎంట్రీ త్వరలోనే!: ప్రశాంత్ కిషోర్తో కీలక భేటీ, ఇక ముందుకేచెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించి దాదాపు ఏడాది గడిచిపోయిన… Read More
0 comments:
Post a Comment