Thursday, August 6, 2020

కొత్త సచివాలయ నిర్మాణానికి స్పీడ్ పెంచిన తెలంగాణా సర్కార్ ...రూ. 400 కోట్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించడానికి శరవేగంగా అడుగులు వేస్తుంది . ఇప్పటికే కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను తెలంగాణా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించారు . పాత సచివాలయం స్థానంలో కొత్త హంగులతో కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించాలని తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆ పనిని త్వరితగతిన పూర్తిచేయాలని యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడుతుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gA3Rjw

Related Posts:

0 comments:

Post a Comment