కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అన్ని దేశాలూ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసిన నేపథ్యంలో.. పలు చోట్ల చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చే పనిని కేంద్రం ముమ్మరం చేసింది. తాజాగా ఐదు పొరుగు దేశాలు సహా మొత్తం 13 దేశాలతో భారత్.. ఎయిర్ బబుల్(తాత్కాలిక విమానయాన ఒప్పందం) చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పౌర విమానయాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/323jlGv
మరో 18 దేశాలకు విమాన సేవలు - పాక్ తప్ప ఐదు పొరుగుదేశాలకూ - కేంద్ర మంత్రి హర్దీప్ వెల్లడి
Related Posts:
ఎన్డీయేకు మెజార్టీ తగ్గితే ప్రధానమంత్రిగా ఎవరంటే..: కేశవ్ ప్రసాద్ మౌర్య ఏం చెప్పారంటే?లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ఎన్డీయే కూటమికి మెజార్టీ తగ్గినప్పటికీ నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్… Read More
ప్రియాంక గాంధీ ఢిల్లీలో జీన్స్, నియోజకవర్గంలో చీర ధరిస్తారు: బీజేపీ ఎంపీఢిల్లీ: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూతురు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఓ రకమైన దుస్తులు, యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో మరో ర… Read More
మోడీ టూర్, వైసీపీ-టీడీపీ మధ్య పోస్టర్ చిచ్చు: పచ్చ పగోడీగాళ్లారా.. దమ్ముంటేరండి.. కొడాలి నానివిజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే కాదు, వైయస్సార్ కాంగ్రెస్ - టీడీపీ మధ్య కూడా వాగ్వాదానికి దార… Read More
ఢిల్లీ నడిబొడ్డున..సై..! ధర్మ పోరాట దీక్ష : తరలి రానున్న జాతీయ నేతలుముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేంద్ర తీరుకు నిరసనగా ధర్మ పోరాట దీక్షకు దిగారు. ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని… Read More
మాటకు మాట: 'గో బ్యాక్'ను పాజిటివ్గా తీసుకున్న మోడీ, బాబుకు ఆరు గట్టి చురకలివే! నవ్విన పురంధేశ్వరిగుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఉత్కంఠను రేపింది. అడుగడుగునా టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలిపారు. అదే సమయంలో బీజేపీ కూడా మోడీ సభను ఘ… Read More
0 comments:
Post a Comment