న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీతానగరం శిరోముండనం కేసు ఫైల్ను కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kPOJ3U
సీతానగరం శిరోముండనం కేసు: రాష్ట్రపతి కార్యాలయం తాజా ఆదేశాలివే
Related Posts:
హాజీపూర్ సైకో కిల్లర్ కేసులో విచారణ వేగం, కీలక సాక్ష్యాల సేకరణ.. తీర్పు కోసం ప్రజల నిరీక్షణహాజీపూర్ ఈ పేరు గుర్తు రాగానే అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు చేసి ఆపై హత్య చేసిన ఉదంతాలు గుర్తుకొస్తాయి. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డి , అత… Read More
కాంగ్రెస్కు గుడ్బై..! బీజేపీకి జై కొట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కలీతకాంగ్రెస్ పార్టీకి షాక్మీద షాక్ తగులుతున్నాయి. చట్టసభల్లో కోద్దిమంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఒక్కోక్కరుగా జారుకుంటున్నారు. పదవులను వదిలి మరి బీ… Read More
అరుణ్ జైట్లీకి అస్వస్థత.. ఎయిమ్స్లో చేరికన్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స… Read More
విటుడిలోని మానవత్వం... ! వ్యభిచార కూపం నుంచి ఆమెకు విముక్తి..!! ఎలా..?న్యూఢిల్లీ/హైదరాబాద్ : సమాజంలో కొన్ని సంఘటనలు విచిత్రంగా జరిగిపోతుంటాయి. మరి కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరిగినా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతుంది.… Read More
సీక్రెట్ రివీల్డ్: అప్పటి పాక్ ప్రధానికి ఇందిరా ఇచ్చిన ఆఫర్ ఏమిటి..?ఇస్లామాబాదు: కశ్మీర్ పరిణామాలపై పాకిస్తాన్ పార్లమెంటులో చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన … Read More
0 comments:
Post a Comment