న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీతానగరం శిరోముండనం కేసు ఫైల్ను కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kPOJ3U
సీతానగరం శిరోముండనం కేసు: రాష్ట్రపతి కార్యాలయం తాజా ఆదేశాలివే
Related Posts:
మమతా బెనర్జీపై హత్యయత్నం... 29 ఏళ్ల తర్వాత నిందితున్ని దోషిగా ప్రకటించిన కోర్టుబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 29 సంవత్సరాల క్రితం జరిగిన దాడి కేసులో ఆలం అనే కమ్యూనిస్టు నాయకున్ని కోర్టు నిర్దోషిగా వదిలిపెట్టింది. మమతపై దాడి క… Read More
18న వైసీపీలోకి తోట త్రిమూర్తులు..! మరో ఇద్దరు మాజీలు: సైతం జగన్ గ్రీన్ సిగ్నల్...!!ఊహించిందే జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమై పోయింది. ఆయన ఈ నెల 18న … Read More
శోచనీయం: వరల్డ్ టాప్ 300లోనూ భారత యూనివర్సిటీలకు దక్కని చోటున్యూఢిల్లీ: 2020 ఏడాదికి గానూ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 300 అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఈసారి భారత్ నుంచి ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా చోటు దక్కకపోవడం శోచనీయ… Read More
కారులో ఉండలేకున్నా.. 3 రోజుల్లో అన్నీ చెబుతా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్హైదరాబాద్ : కారులో ఉండలేకపోతున్నా. సోమవారం నాడు అన్నీ విషయాలు చెబుతా. సీఎం కేసీఆర్ దయ వల్లే ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ, టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నా. గ… Read More
జైలులో అందరూ సమానమే.. చిదంబరానికి ఇంటి భోజనానికి నిరాకరించిన హైకోర్టున్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. ఇవాళ చిదంబరం తరఫున కపిల్ సిబాల్ బె… Read More
0 comments:
Post a Comment