Friday, October 23, 2020

కరోనాతో భర్త మృతి .. తట్టుకోలేక బిల్డింగ్ పై నుండి దూకి భార్య ఆత్మహత్య

ఆ భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. సంతోషంగా బ్రతుకు తున్న వారి కాపురంలో కరోనా చిచ్చు పెట్టింది. కరోనా సోకిన భర్త మృతి చెందగా, భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య బిల్డింగ్ పైనుండి దూకి సూసైడ్ చేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని నేరెడ్ మెట్ లో చోటు చేసుకున్న ఈ విషాదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ksZoRy

Related Posts:

0 comments:

Post a Comment