భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపు కంటిన్యూ అవడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. అయితే వాస్తవ నియంత్రణ రేఖ దాటి ఓ చైనా సైనికుడు భారత భూభాగంలో వచ్చాడు. దీంతో ఉత్కంఠ నెలకొంది. అతని వద్ద ఖాళీగా ఉన్న పెన్ డ్రైవ్ కూడా ఉంది. దీంతో మరింత అనుమానాలు వస్తున్నాయి. మొబైల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3okmNHm
ఎల్ఏసీ దాటిన చైనా జవాను: ఖాళీ పెన్ డ్రైవ్, మొబైల్, స్లీపింగ్ బ్యాగ్..
Related Posts:
డిసెంబర్ 2 నుండి ఏపీ అసెంబ్లీ: 15 రోజుల సమావేశాలు: వంశీ వ్యవహారంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు..!ఏపీలో అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయాలు హీట్ ఎక్కిన సమయంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 2వ… Read More
కోడి కత్తి దాడి, అలిపిరి ఎవరి కుట్రలు, రాజేంద్రప్రసాద్ ఏమన్నారు..? వంశీ ఏం చెప్పారు..?ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసేందుకు తాను సిద్దమేనని వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. గన్నవరం నుంచి పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను రిజైన్ చేస్త… Read More
సోనియా బూట్లు నాకావు.. మీ నాన్న జేబులుకొట్టాడా? నీ టైం ఫినిష్.. చంద్రబాబుపై కొడాలి నాని ధ్వజంఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత దేవినేని అవినాష్ టీడీపీని వీడిన తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతల మధ… Read More
CSIR-CSIOలో ఉద్యోగాలు: మెడికల్ ఆఫీసర్ టెక్నికల్ పోస్టులకు అప్లయ్ చేయండిసెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్-సీఎస్ఐఓ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ … Read More
today gold price: మరోసారి తగ్గిన బంగారం ధరలు, అదే బాటలో వెండిన్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం … Read More
0 comments:
Post a Comment