భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపు కంటిన్యూ అవడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. అయితే వాస్తవ నియంత్రణ రేఖ దాటి ఓ చైనా సైనికుడు భారత భూభాగంలో వచ్చాడు. దీంతో ఉత్కంఠ నెలకొంది. అతని వద్ద ఖాళీగా ఉన్న పెన్ డ్రైవ్ కూడా ఉంది. దీంతో మరింత అనుమానాలు వస్తున్నాయి. మొబైల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3okmNHm
ఎల్ఏసీ దాటిన చైనా జవాను: ఖాళీ పెన్ డ్రైవ్, మొబైల్, స్లీపింగ్ బ్యాగ్..
Related Posts:
మోడీ అనూహ్యం..అన్ షెడ్యూల్: ఇప్పటికిప్పుడు కరోనాపై హైలెవెల్ రివ్యూ: కీలక నిర్ణయాలు?న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రా… Read More
తెలంగాణలో అంతకంతకూ కరోనా తీవ్రత: హాట్స్పాట్గా ఆ నాలుగు జిల్లాలుహైదరాబాద్: తెలంగాణలో అంతకంతకూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ ఆరంభంలో తొలుత 5… Read More
కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం(ఏప్రిల్ 4) కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆయనకు టీకా వేశారు. టీకా తీసుకున్న అ… Read More
వ్యతిరేక శక్తులన్నీ కలిసొస్తేనే కొత్త పార్టీ... అది సాధ్యమేనా... ఇక కొండా దారి బీజేపీ వైపేనా...?ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి … Read More
ఎన్టీఆర్, ఎఎన్నార్ సైతం: పులివెందులపై పవన్ కల్యాణ్ కామెంట్స్కు మహేష్ కత్తి కౌంటర్ అటాక్తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం ఉధృతమౌతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకు… Read More
0 comments:
Post a Comment