Friday, July 3, 2020

కరోనా ఎఫెక్ట్: NEET, JEE వాయిదా.. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తాం: HRD మంత్రి పోఖ్రియాల్

కరోనా విలయం కారణంగా కీలకమైన మరో రెండు ఎంట్రెన్స్ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగాల్సిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(JEE ) మెయిన్స్‌, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (IIT) ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. అలాగే, ఈ నెల 26 న జరగాల్సిన నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(NEET

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eYHza5

Related Posts:

0 comments:

Post a Comment