‘‘కొంత మంది ధైర్యవంతులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కారణం లేకుండా వాళ్లా పనిచేయలేదు. అమరుల త్యాగాలు ఎన్నటికీ వృథా కాబోవు. మీరు కూడా ప్రత్యర్థికి దీటుగా బదులిచ్చారు. మీ ధైర్యసాహసాలే దేశానికి అసలైన ప్రేరణ.. '' అంటూ సైనికుల్లో ఉత్తేజం నింపారు ప్రధాని నరేంద్ర మోదీ. గతనెల 15న తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZCSKyS
చైనాకు దీటుగా బదులిచ్చారు.. అమరుల త్యాగం వృథా కాబోదు: గాయపడ్డ జవాన్లతో ప్రధాని
Related Posts:
టోక్యో ఒలింపిక్స్: మను భాకర్, యశస్విని అవుట్..టోక్యో ఒలింపిక్స్లో మహిళల పది మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత షూటర్లు మను భాకర్, యశస్విని దేశ్వాల్ అవుట్ అయ్యారు. క్వాలిఫైంగ్ మ్యాచ్లో మను 12వ స… Read More
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు -పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ షురూ -ఇప్పటికే 3 సీట్లు వైసీపీ ఖాతాలోఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకుగానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలకు రంగం సిద్దమైంది. వివాదాలను ముగ… Read More
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్దేశ ద్రోహం కేసు, అరెస్టు, అనర్హత వేటుపై ఆందోళనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుల … Read More
హుజురాబాద్లో గెలుస్తాం: కేటీఆర్కు గిప్ట్ ఇస్తాం: పాడి కౌశిక్ రెడ్డిహుజురాబాద్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్కు బర్త్డే గిఫ్ట్గా ఇస్తామని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.… Read More
తొలి బొనం సమర్పించిన తలసాని.. రంగానికి ఏర్పాట్లులష్కర్ ఆషాఢ బోనాల జాతరతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ప్రభుత… Read More
0 comments:
Post a Comment