Friday, July 3, 2020

రఘురామపై అనర్హత వేటు వేయండి: యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం చర్యలు..?, స్పీకర్‌ను కోరిన వైసీపీ ఎంపీలు

పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న రఘురామకృష్ణంరాజుపై యాంటీ డిఫెక్షన్ లా ప్రోవిజన్స్ ప్రకారం అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల ప్రతినిధి బృందం స్పీకర్ ఓం బిర్లాను కోరింది. ఈ మేరకు స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చామని విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. రఘురామ వ్యవహారశైలిని పరిగణలోకి తీసుకుని యాంటీ డిఫెక్షన్ లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ars8s3

Related Posts:

0 comments:

Post a Comment