Wednesday, May 19, 2021

కరోనాలోనూ ఆగని సంక్షేమం-ఏపీ సర్కారు భేష్‌- గవర్నర్‌ ప్రసంగం ముఖ్యాంశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ ఒక్కరోజు సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్ని ఆయన ఏకరువు పెట్టారు. కరోనా ప్రభావం ఆర్ధిక రంగంపై తీవ్రంగా ఉందని, అయినా సంక్షేమ పథకాల అమలు ఎక్కడా ఆగలేదని ఆయన ప్రశంసించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sdwo6U

Related Posts:

0 comments:

Post a Comment