ఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఒక్కరోజు సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్ని ఆయన ఏకరువు పెట్టారు. కరోనా ప్రభావం ఆర్ధిక రంగంపై తీవ్రంగా ఉందని, అయినా సంక్షేమ పథకాల అమలు ఎక్కడా ఆగలేదని ఆయన ప్రశంసించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sdwo6U
కరోనాలోనూ ఆగని సంక్షేమం-ఏపీ సర్కారు భేష్- గవర్నర్ ప్రసంగం ముఖ్యాంశాలు
Related Posts:
షాకింగ్ వీడియో : పట్టపగలు,బాల్కనీలో రెచ్చిపోయిన జంట..లాక్ డౌన్ కారణంగా చాలామంది జనాలు పనీ పాటా లేక ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్లు మెషీన్లా పరిగెత్తి ఉద్యోగ హడావుడిల్లో మునిగిపోయినవారికి లాక్… Read More
ఈ లక్షణాలు ఉన్నా కరోనా వచ్చే అవకాశం ... సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ స్టడీచైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో కుదేలయింది . ఇక ఈ దేశం, ఆ దేశం అన్న తేడా లేకుండా అన్ని ద… Read More
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న ‘మే’, నిపుణుల సూచనిలివే..న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ రెట్టింపయ్యే వ్యవధి మాత్రం తగ్గుతూ రావడం శుభసూచకం. కరోనా కట్టడి కోసం ఇప్పటి ద… Read More
ఏపీలో రెండు రోజుల్లో భారీగా కరోనా బాధితుల డిశ్చార్జ్ లు- ప్రభుత్వం అంచనా..ఏపీలో కరోనా వైరస్ కేసులపై ప్రభుత్వం తాజాగా నిర్వహించి సమీక్షలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో గత రెండు రోజులుగా ఏపీలో కరోనా వైరస్ మరణాలు న… Read More
వీడియో వైరల్ : హాస్పిటల్లో రిషి కపూర్ చివరి క్షణాలు..కంటతడిపెట్టుకున్న ఫ్యాన్స్సినీ ఇండస్ట్రీని వరస మరణాలు శోకసంద్రంలోకి నెట్టివేస్తున్నాయి. నిన్న ప్రముఖ నటుడు ఇర్ఫాన్ఖాన్ మృతి చెందిన కొన్ని గంటలకే మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి… Read More
0 comments:
Post a Comment