Monday, November 30, 2020

రేపే జీహెచ్ఎంసీ పోలింగ్... బందోబస్తులో 50వేల మంది పోలీసులు... ఇవీ భద్రతా ఏర్పాట్లు...

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. పోలింగ్‌కి మరికొద్ది గంటలే సమయం ఉండటంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను పోలింగ్ బందోబస్తులో మోహరించారు. ప్రజలు స్వేచ్చగా తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36jYamU

Related Posts:

0 comments:

Post a Comment