తూర్పు లడాఖ్లో గల గాల్వాన్ వ్యాలీ వద్ద భారత జవాన్లపై చైనా సైనికుల దాడితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నుంచి తమ బలగాలను ఇరుదేశాలు వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ పేర్కొన్నారు. యూకేకు చెందిన మీడియా హౌస్ ఇండియా గ్లోబల్ వీక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iV87vB
ఎల్ఏసీ కీలక పాయింట్ల వద్ద చైనా బలగాలు, మిగతా చోట్ల దళాల వెనక్కి ప్రక్రియ కొనసాగింపు: జై శంకర్..
Related Posts:
ఏపీ అసెంబ్లీపై వర్మ షాకింగ్ ట్వీట్.. స్పీకర్ హెడ్ మాస్టర్ , ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లల్లటవివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏపీ ఎన్నికల ముందే కాదు, ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదాలతో కాలం గడిపే రాంగో… Read More
సౌత్ ఇండియన్ బ్యాంకులో 385 ప్రొబేషనరీ క్లర్కు పోస్టులుసంస్థ పేరు: సౌత్ ఇండియన్ బ్యాంకు మొత్తం పోస్టుల సంఖ్య : 385 పోస్టు పేరు: ప్రొబేషనరీ క్లర్కులు జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా దరఖాస్తులకు చివరి తేదీ : 30… Read More
పోలీసు చరిత్రలో జగన్కు ఒక పేజీ ఉంటుంది.. రేపటి నుంచే వీక్లీ ఆఫ్లు అమలుఆంధ్రప్రదేశ్ పోలీసులకు శుభవార్త. ఎప్పటి నుంచో వీక్లీ ఆఫ్ కోసం ఎదురుచూస్తోన్న వారి కల ఫలిస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం రావడంతో అన్ని నిర్ణయాలు చాలా వే… Read More
మరోసారి మోడీ సమావేశానికి డుమ్మా కొట్టనున్న మమతా బెనర్జీప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానాన్ని మరోసారి తిరస్కరించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రీ మమతా బెనర్జీ. ప్రధాన మంత్రి నేతృత్వంలో బుధవారం కొనసాగనున్న సమావ… Read More
చేనేత కార్మికుడి కుటుంబంపై గులాబీ నాయకుల జులుం .. తమను కాపాడాలని వీడియోలో విన్నపంచేనేత పని చేసుకుని పొట్ట పోసుకుందామనుకున్న ఒక కుటుంబానికి కష్టం వచ్చి పడింది. పొట్ట చేత పట్టుకొని మహారాష్ట్రంలోని భీమండికి వలస వెళ్లిన ఓ కుటుంబం తిరిగ… Read More
0 comments:
Post a Comment