Sunday, July 12, 2020

ఎల్ఏసీ కీలక పాయింట్ల వద్ద చైనా బలగాలు, మిగతా చోట్ల దళాల వెనక్కి ప్రక్రియ కొనసాగింపు: జై శంకర్..

తూర్పు లడాఖ్‌లో గల గాల్వాన్ వ్యాలీ వద్ద భారత జవాన్లపై చైనా సైనికుల దాడితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నుంచి తమ బలగాలను ఇరుదేశాలు వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ పేర్కొన్నారు. యూకేకు చెందిన మీడియా హౌస్ ఇండియా గ్లోబల్ వీక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iV87vB

Related Posts:

0 comments:

Post a Comment