కొలంబో : పదేళ్ల ప్రశాంతతకు భంగం కలిగిస్తూ శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లు భారీ ప్రాణనష్టం మిగిల్చాయి. కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 290 మందికిపైగా చనిపోయారు. 500మందికిపైగా క్షతగాత్రులు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyzFI7
శ్రీలంకలో అంతకంతకు పెరుగుతున్న మృతులు..చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయులు..
Related Posts:
పారిపోయిన జంట... అమ్మాయి కుటుంబం దాడి... కొడుకు ప్రేమకు తండ్రి బలి...ఇటీవలి కాలంలో ప్రేమ వ్యవహారాలు హత్యల దాకా వెళ్తున్న ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంద… Read More
యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి... స్క్రీన్ షాట్స్ వైరల్... రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం..ఓ యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి ఆమెను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి . ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వరుస క… Read More
బీహార్ ఎన్నికలు .. ముంగేర్ కాల్పులు హిందుత్వంపై దాడి ... శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్బీహార్ ఎన్నికల సమయంలో ముంగేర్ కాల్పుల సంఘటన ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది . ముంగేర్ కాల్పుల ఘటన హిందుత్వంపై దాడి అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శ… Read More
ఆస్ట్రేలియా పిచ్లపై ఎలా బౌలింగ్ చేయాలో వరుణ్ చక్రవర్తికి ధోనీ టిప్స్దుబాయ్: వరుణ్ చక్రవర్తి.. భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన యువ ఆటగాడు. త్వరలో భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతున్నాడు. టీ20 మ్యాచ్లల్లో బలమ… Read More
బీహార్లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్కు ఆప్షన్ లేదన్న రవిశంకర్బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ మధ్య నెలకొన్న నాటకం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం నీతీశ్ కుమార్ కు చెక్ పెట్టేలా బీజేపీ నేతలే చిరాగ్… Read More
0 comments:
Post a Comment